Tag: #MananewsTelugu

చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు ఇవ్వడాన్ని ఆపుదల చేయాలి, మట్టిని రైతుల పొలాలకు ప్రభుత్వమే అందివ్వాలి.

మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు…

మక్తల్, నారాయణ పేట,కొడంగల్ ఎత్తిపోతల పథకం ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

మన ధ్యాస, మక్తల్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.కృష్ణా , భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు…

పదవి విరమణ పొందిన విఆర్ఓ రామకృష్ణ కి ఘనంగా సన్మానం.

బంగారుపాళ్యం, మనధ్యాస,మే29 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఈరోజు పదవి విరమణ చేస్తున్న విఆర్ఓ రామకృష్ణ ని కలసి సత్కరిస్తున్న రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి,తగ్గువారి పల్లి స్థానిక ఎంపీటీసీహేమచంద్ర,చిత్తూరు జిల్లా ఎస్సీ…

మక్తల్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన పి,రాజు.

మన ధ్యాస, మక్తల్. మక్తల్ పోలీస్ స్టేషన్ (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ పి. రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతకుముందు దామరగిద్ద ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి మక్తల్ ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇంతకు ముందు మక్తల్ ఎస్సైగా విధులు నిర్వహించిన…

ఇంటర్, పది విద్యార్థులకు ఘనంగా సత్కారం..పాల్గొన్న నేరడ్ గోమ్ పంచమ సిద్దలింగ స్వామి,

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: విద్యార్థులు కష్టపడే చదివి ఉన్నత స్థాయిలో రాణించి తల్లిదండ్రులతో పాటు, గురువులు, తమ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేరడుగం మఠాధిపతి పంచమ సిద్ధ లింగస్వామి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్…

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పూజా కార్యక్రమాలు.

చిత్తూరు ,మన ధ్యాస,మే 24 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కోటూరు గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం పెయింటింగ్ పనులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, పూజా…

ప్రకృతి వ్యవసాయం పై రైతులు మొగ్గు చూపాలి,జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రైతులు ఒకే రకమైన వరి, పత్తి పంటలు సాగు చేయకుండా కూరగాయలు, ఆయిల్ ఫామ్ తోటలు, పండ్ల తోటల సాగుపై మొగ్గు చూపాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్…

జిల్లాలో శాంతి భద్రతలుపై సంతృప్తి చెందిన డీజీపీ

మద్యాస ప్రతినిధిపాచిపెంట, మే 17:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాచిపెంట మండలం పి కోనవలస విచ్చేసారు. ఆదివారం నాడు ఆయనను పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్…

చీకూరిపల్లెలో మహాభారత యజ్ఞంలో భాగంగాఎనిమిదవ రోజు అర్జున తపస్సు

మనధ్యాస, బంగారుపాల్యం,మే 8 రిపోర్టర్: కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలోని చీకూరిపల్లి గ్రామం నందు గ్రామస్తులు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్జున తపస్సులో భాగంగా పూజ కార్యక్రమాలు…

అకాల భారీ ఈదురు గాలులు, వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సి మునీశ్వర్ రెడ్డి. చిత్తూరు, మనధ్యాస, మే5 రిపోర్టర్:కమల్ సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో కురిసిన అకాల భారీ వర్షాలు ,ఈదురు గాలులకు జిల్లాలోని అనేక మండలాల్లో మామిడి కాయలతో…