Tag: #MananewsTelugu

ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో బట్టల పంపిణీ.

గురుకుల పాఠశాల నందు 110 మంది విద్యార్థులకు బట్టలు పంపిణీ. బంగారు పాళ్యం, మన ధ్యాస, మార్చి 17. రిపోర్టర్: కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారు పాళ్యం నందు గల గురుకుల పాఠశాల నందు మంగళవారం తెలుగు…

రంజాన్ ఇఫ్తార్ విందు ముస్లింలతో కలిసి పాల్గొన్న ఎన్ పి జయచంద్ర నాయుడు

బంగారు పాల్యం, మన ధ్యాస,మార్చి 9 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలో ఆదివారం సాయంత్రం ఎన్.పి జయప్రకాష్ నాయుడు,ఎన్. పి. ధరణి నాయుడు, ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు ముస్లిం సోదరులతో కలిసి…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన: చిత్తూరు అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కీ రాయల్,:

చిత్తూరు ,మన ధ్యాస, మార్చ్ 8 ఆదివారం ఉదయం 9 గంటలకు , చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గురించి, మరియు…

వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదికను విజయవంతం చేద్దాం

Mana Dhyasa :- తిరుపతి ఇప్పుడు ప్రతినిధి మార్చి 6: తిరుపతి లోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల…

బకెట్లతో బరితెగింపు.. రేషన్ బియ్యంలో ‘డబుల్’ దందా!

రాయదుర్గం : పేదల కడుపు నింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థలో దారుణ అక్రమాలు వెలుగుచూశాయి. బొమ్మనహల్ మండలం పరిధిలోని గోవిందవాడ గ్రామ రేషన్ షాప్ నెం.10లో బియ్యం పంపిణీ పేరుతో ‘డబుల్ బకెట్’ మాయాజాలం నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.గ్రామస్తుల…

సాదర జయ జినేంద్ర సా సహర్ష నివేదన ఉంది ఆజ్ దినాంక తిరుపతి జిల్లా అధ్యక్షుడు జితేంద్ర కుమార్

తిరుపతి , మన ధ్యాస వార్త 2 :- మార్చి తిరుపతిలో గోల్డ్ షాప్షామరాఠీలు అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ శ్వేతాంబర్ స్థానకవాసి తిరుపతి కె ఆమ్ చునావ్ సంపన్న హుయ్ జిసమేం అధ్యక్షుడు మాన్ జితేంద్ర కుమార్ జీ రాంకా…

వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లో జాతీయ ఆర్.టి.ఐ వ్యవస్థాపకులు పొన్న కుమార్.

పొన్నకుమార్ ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినరాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు, జన్నావుల సురేంద్ర బంగారుపాళ్మo, మనధ్యాస, ఫిబ్రవరి 28 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం శ్రీ స్వయంభు కాణిపాకం వినాయక స్వామి సన్నిధిలో శనివారం నాడు జాతీయ ఆర్.టి.ఐ, వ్యవస్థాపకులు…

యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్

తిరుపతి:- ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్ ను నియమిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రంను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కుర్రా శ్రీనివాస యాదవ్ మీడియాతో…

ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 రిపోర్టర్ కమల్ మల్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసి, జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి…

చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు

చిత్తూరు మన ధ్యాస ఫిబ్రవరి-20 ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చిత్తూరు విభాగ పరిధిలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రధాన నాయకుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాఖ రూపొందించిన ఉద్యమ కార్యాచరణ కరపత్రికను నాయకులు ఆవిష్కరించారు. జిల్లా…