ఏడాది పాలనపై వైసీపీ ఆందోళన
పిఠాపురం, Mana News :- సంవత్సర కాలంగా రెడ్ బుక్ పేరుతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పై పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పధకాలతో ఊదర…
పిఠాపురం, Mana News :- సంవత్సర కాలంగా రెడ్ బుక్ పేరుతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పై పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ ఆద్వర్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పధకాలతో ఊదర…
మన న్యూస్, తిరుపతి, :చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా బుధవారం అమాస రాజశేఖర్ రెడ్డి చిత్తూరులోని ఆ బ్యాంకు కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డిని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ…
మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.…
మన న్యూస్ తవణంపల్లె జూన్-4 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, కాణిపాకంపట్నం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గోన్నారు. గంగ జాతర సందర్బంగా కాణిపాకంపట్నంకు విచ్చేసిన *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* తవణంపల్లె మండల…
మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బంగారుపాళ్యంకు చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు…
గణపతి యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం తరపున భాధిత కుటుంబానికి ఆర్ధికసాయం అందజేత.. మన న్యూస్ ఐరాల జూన్-4:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాగంవాండ్లపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు గణపతి యాదవ్ మృతిదేహానికి…
మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4పూతలపట్టు నియోజకవర్గంలో వేరుశెనగ గింజల కొరత తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడు తో టెలిఫోన్ ద్వారా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడారు. తక్షణమే అవసరమైన గింజలను మరింత అధికంగా అందించాలని విజ్ఞప్తి…
మన న్యూస్ తవణంపల్లె జూన్-4 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి మండల సమైక్య వెలుగు కార్యాలయంలో అంగనవాడి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడి సిడిపిఓ నిర్మల పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి పరిధిలోని…
మన న్యూస్ సింగరాయకొండ:-తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, పెద్ద శేష వాహనం మరియు చిన్న శేష వాహనం ముందు నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సింగరాయకొండ నర్తన కళా నిలయం విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. భక్తుల…
వెదురుకుప్పం, మన న్యూస్: జర్నలిస్టుల ఆధ్వర్యంలో విలువల పట్ల అంకితభావంతో సాగిన వేడుకవెదురుకుప్పం, మన న్యూస్ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు (APUWJ) జిల్లా కార్యవర్గ సభ్యులు, విశాలాంధ్ర సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత గోవింద్ స్వామి జన్మదిన…