Tag: #andhrapradesh

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..43వ డివిజన్ లో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన టిడిపి నేతలు

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఏడాది పాలన దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొనియాడారు. మంగళవారం 43వ డివిజన్ లో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిఆర్ పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో…

నాటు బాంబు పేలి వ్యక్తికి గాయాలు

మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-2 చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెలుతురు చేను పంచాయతీ పులిమడుగు గ్రామానికి చెందిన ఎం వినాయక వయసు 35 సంవత్సరాలు తండ్రి( లేట్) బాలకృష్ణ ఇతను మామూలుగా అడవి పందులను వేటాడుతుంటాడు. ఫారెస్ట్ లోనికి వెళ్లి…

పూతలపట్టు నియోజకవర్గం లో జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి జూన్ 4వ తేదీ తరలిరండి!..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం నందు జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరగబోవు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పూతలపట్టు నియోజవర్గ వైఎస్ఆర్సిపి…

ఐరాల మండల ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కోసం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో అర్జీ

మన న్యూస్ ఐరాల జూన్-2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో తేలికపాటి వర్షాలకు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన రోడ్డుపై నిరు ఉధృతంగా ప్రవహించడం, పలువురి ప్రాణాలను బలిగొనడం, రోజుల పాటు ప్రజలకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడం,…

హెచ్ఐవి గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జూన్-2 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి సంతలో సోమవారం రాష్ట్ర హెచ్ఐవి నియంత్రణ సంస్థ చిత్తూర్ సర్దార్ పాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీ సాక్స్ కళాజాత గీత కళాకారుల బృందం ద్వారా హెచ్ఐవి గురించి మీకు తెలుసా…

ప్రజా సమస్యలపై జేసీని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్..

చౌకధర దుకాణాల్లో సరుకులు తక్కువ ఇచ్చిన లేక అలాట్మెంట్ తక్కువ ఇచ్చినట్లు చెప్పిన వేంటనే ఫిర్యాదు చేయండి.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చౌకధర దుకాణాల వద్ద సరుకుల అందకపోవడంపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

అరకు కాఫీ షాప్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ చిత్తూరు జూన్-2 అరకు కాఫీ బార్ ను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు.చిత్తూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ బార్ వద్దకు చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి”* యాదమరి…

చింతలచేను రోడ్డులో సీసీ కెమెరాల ఏర్పాటు, నేరాల నియంత్రణ దిశగా కీలక అడుగు – ఈస్ట్ సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

మన న్యూస్, తిరుపతి :- తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు day-by-day పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని నిరోధించేందుకు పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా చింతలచేను రోడ్డులో నాలుగు హెచ్.డి. సీసీ కెమెరాలను ఏర్పాటు…

రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

మన న్యూస్,తిరుపతి, :రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తిరుపతికి చెందిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం విజయవాడలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే…

వే ఫౌండేషన్ “వరల్డ్ విన్నర్” జ్ఞాపిక యువకవి నందిపాక అంజనాద్రికి ప్రదానం

తిరుపతి, మన న్యూస్ , జూన్ 2:- వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ పైడి అంకయ్య ఆధ్వర్యంలో తిరుపతి మహానగరంలో ఘనంగా నిర్వహించిన “జయహో జానపదం – వరల్డ్ విన్నర్” సన్మాన కార్యక్రమంలో తిరుచానూరు కు చెందిన ప్రముఖ రచయిత, యువకవి…