సరకల్లు గ్రామంలో వేరుశెనగ విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మురళీమోహన్, అమరనాథ్ రెడ్డి..
మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం,తవణంపల్లె మండలం, సరకల్లు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వేరుశెనగ విత్తనాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మరియు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన…