Tag: #andhrapradesh

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని సన్మానించిన బి కే ఎన్ మునివర్ధనాయుడు

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని బికేఎన్ మునివర్ధనాయుడు శాలవతో సన్మానించి సత్కరించారు.. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడుని ఎస్ఆర్ పురం మండలం టిడిపి సీనియర్ నాయకుడు…

సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-14 కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన…

శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మసీ పట్టభద్రుల దినోత్సవం నిర్వహించిన యాజమాన్యం

మన న్యూస్ చిత్తూరు జూన్-14 చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల (అటానమస్) ఆర్ వి ఎస్ నగర్ బి.ఫార్మసీ విద్యార్థుల పట్టభద్రుల వేడుక ఘనంగా నిర్వహించబడం జరిగింది. విద్యార్థుల విద్యార్హతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం, విద్యార్థుల…

యోగాతోనే మనశ్శాంతి పూర్తి ఆరోగ్యం సాధ్యం తాసిల్దార్ అరుణకుమారి!

పాలసముద్రం మండలం న్యూస్ : ప్రభుత్వం రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్ గా మార్చడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతి చదువులపై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తాసిల్దార్ అరుణకుమారి ఆశాభవాన్ని…

కర్ణాటక రోడ్డుప్రమాదంలో మృతి చెందిన కేశవుల రెడ్డికి కూటమి నేతల నివాళులు

వెదురుకుప్పం, మన న్యూస్ : వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన కేశవుల రెడ్డి ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్న స్థానికులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. వారి మృతదేహం స్వగ్రామానికి…

లోకేష్ పై ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

మన న్యూస్ సాలూరు జూన్ 14 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి…

జీవో నెంబర్ 3 ని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 14: పార్వతిపురం మన్యం జిల్లా జిల్లాపాచిపెంట మండలంలో ఏజెన్సీ లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని. జీవో నెంబ ర్ 3 పైన. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గిరిజనులకు…

మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యం.. నగరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్

వెదురుకుప్పం మన న్యూస్: పోలీసు మరియు మీడియా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంఎస్ఆర్ పురం న్యూస్… మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యమవుతుందని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజిత్ అన్నారు శనివారం కార్వేటి నగర్ మండలం కృష్ణాపురం జలాశయం వద్ద ఉదయం…

ఆదివారం పాకల బీచ్ లో 1500 మందితో యోగా కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వ‌హించబడుతున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, 15 తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు, పాకల బీచ్ వద్ద పెద్ద ఎత్తున 1500 మందికి సామూహిక యోగ ప్రదర్శన జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సామాజిక…

శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీఎస్.

బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ గారు మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ శ్రీ వరాహా లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు తేదీ 06.06.02025 నుండి 16.06.2025 జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కళ్యాణోత్సవం…