Tag: #andhrapradesh

తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ధనాశి ఉషారాణి అధ్యక్షతన సైకాలజిస్ట్,విలేకరి,సామాజిక నేత్త రాధికారాణి కు అతిథులచే తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డు పురస్కారం.

హైదరాబాద్/తిరుపతి , మన న్యూస్ , సోమవారం జూన్ 16 :- హైదరాబాద్ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలుగు కళారత్నాల సేవా సమితి ప్రోగ్రాం డైరెక్టర్ అండ్ ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో వివిధ రంగాల…

సింగరాయకొండ పాకల బీచ్‌లో “యోగాంధ్ర-2025” భాగంగా సామూహిక యోగ కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్యమైన సమాజం నిర్మాణంలో భాగంగా, జూన్ 21, 2025న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా యోగ దినోత్సవానికి మాస్ ఉద్యమంగా రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యోగాంధ్ర –…

సింగరాయకొండ పాకల బీచ్‌లో బే వాచ్ టవర్ ప్రారంభం – పర్యాటక భద్రతకు కొత్త అధ్యాయం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన బే వాచ్ టవర్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ – శాంతి భద్రతలపై కీలక ఆదేశాలు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ గారు ఆదివారం ఉదయం సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ,…

టైక్వాండో క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్

మన న్యూస్,తిరుపతి : తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లోని తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ లో ఆదివారం క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రమోషన్ బెల్ టెస్ట్ కు పరిశీలకులుగా విచ్చేసిన మాస్టర్ కె.గోపి నాయుడు పర్యవేక్షణలో జరిగింది. మొత్తం…

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సన్మానించిన టిడిపి నేతలు

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరాయుడు ఆదివారం శాలువతో ఘనంగా సత్కరించారు.…

పాలసముద్రంలో బీజేపీ మండల కార్యక్రమం – ప్రధాని మోదీ అభివృద్ధి పథం వివరించిన నాయకులు

పాలసముద్రం, మన న్యూస్, జూన్ 15:పాలసముద్రం మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల కార్యశాల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు వేంకటేశులు రాపూరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం,…

ఖతర్ దోహాలో రక్తదానం చేసిన వనదుర్గాపురం పంచాయతీ ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి…

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని సన్మానించిన బి కే ఎన్ మునివర్ధనాయుడు

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని బికేఎన్ మునివర్ధనాయుడు శాలవతో సన్మానించి సత్కరించారు.. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడుని ఎస్ఆర్ పురం మండలం టిడిపి సీనియర్ నాయకుడు…

సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-14 కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన…