Tag: #andhrapradesh

దిల్సుఖ్నగర్ లో సీవీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలిస్ ప్రారంభం

దిల్సుఖ్నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని దిల్సుఖ్నగర్ లో గోవింద రావు నేతృత్వంలోని సీవీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలిస్ ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా వీచ్చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్…

ఎస్సీ ఎస్టీలకు భూమి పట్టాలు ఇవ్వండి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం విటాత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ 20 కుటుంబాలు వారు తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ & ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులైన యేసుపాకు పెంచలయ్య ద్వారా మండల తహసిల్దారు కి…

నాట్యం అంటే ప్రాణం…,-చిన్న వయసులోనే విశేష నాట్య ప్రదర్శనలలో పాల్గొన్న మోచర్ల జాహ్నవి

గూడూరు, మన న్యూస్ :- నాట్యం పైన మక్కువతో చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో విశేష ప్రదర్శనలు చేసి అందరి మెప్పు పొంది ఇంకా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అంకితభావంతో కష్టపడి ఇష్టపడి నృత్యాన్ని నేర్చుకుంటున్న ఐదవ తరగతి చదువుతున్న ఈ చిన్నారి…

రెండవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సోమవారానికి రెండో రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్…

గంజాయి రవాణా, చాలా మణితో పాటు దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ 10 లక్షల సొత్తు స్వాధీనం.

ఇంత పెద్ద నిఘా వ్యవస్త ఉన్నా గంజాయి యదేచ్ఛగా రవాణా సిబ్బందికి ఎస్పీ దామోదర్ అభినందన మన న్యూస్ సింగరాయకొండ:- నిత్యం నిఘా ఉన్నా ఈగల్ బృందాలు గంజాయి చెలామణి నియంత్రణ కి చర్యలు తీసుకుంటున్నా యదేచ్ఛగా గంజాయి సరఫరా విక్రయం…

ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం వినియోగించుకోవాలి

హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో పెద్దన్నపాలెం, పెద్దపల్లెపాలెం…

సుపరిపాలనలో తొలి అడుగుతో ఇంటింటికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-14 సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం మండలం, టేకుమంద పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా హాజరత్తయ్య వెల్లడి.

హక్కుల సాధన. సిబ్బంది సంక్షేమం సంఘం పటిష్టత లక్ష్యంగా కృషి మన న్యూస్ సింగరాయకొండ:-నిరంతరం సమాజ సేవ తోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తున్న,పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ సిబ్బంది హక్కుల సాధన, సంక్షేమం,పోలీస్ అధికారుల సంఘ పటిష్టత ప్రధానంగా సేవలు అందించేందుకు…

గుర్తుతెలియని వాహనం డి కొట్టి ఒక వ్యక్తి మృతి, మరొకరుకి గాయాలు

మన న్యూస్ సాలూరు జూలై 13:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు నేలిపర్తి బైపాస్ రోడ్ లో గుర్తు తెలియని వాహనం డి కొట్టడంతో పట్టణంలో గొర్లె వీధికి చెందిన గొర్లె ధర్మారావు (43) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి…

రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి కి సత్కరించిన జిల్లా,మండల బిజెపి నాయకులు

వెదురుకుప్పం మన న్యూస్:- మండలంలో తిరుమలరాజుపురంలో ఆదివారం ఉదయం బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన చెంగారెడ్డి కి అభినందన సభ మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…