Tag: #andhrapradesh

డ్రమ్ము సీడర్ ద్వారా ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు,

మన న్యూస్ పాచిపెంట, జూలై 15:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సాంప్రదాయ పద్ధతిలో వరి నాటే కంటే డ్రం సిడర్ ద్వారా నేరుగా వరి నాటుకుంటే అధిక దిగుబడులు వస్తాయని,ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…

జాతీయ మహాసభ కు బిసి లు తరలిరండి జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పెరుమాళ్ళ పద్మజ యాదవ్ మరియు జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్యామ సుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్) పిలుపు

గూడూరు, మన న్యూస్ :- జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యం లో ఈనెల 17 వ తేదీ విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించబోయే జాతీయ బీసీ మహా సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లు తరలిరావాలని జాతీయ…

చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలి-సీఐ ఎన్.కిషోర్ బాబు

సెల్ఫోన్ భూతానికి దూరంగా ఉండి చదువులపై శ్రద్ధ చూపండి– లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ ఎన్.కిషోర్ బాబు గూడూరు మన న్యూస్:- , చిన్నతనం నుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం వలన చదువుల్లో రాణించడంతోపాటు సమాజంలో ఎంతో…

16వ తేదీ నుండి “సమ్మె” బాట పట్టనున్న “మున్సిపల్ పారిశుధ్య కార్మికులు”

గూడూరు, మన న్యూస్:- కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతున్నా,మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో రాష్ట్ర,జిల్లా కమిటీల ఇచ్చిన పిలుపు మేరకు, తిరుపతి జిల్లా గూడూరు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు)…

మూడవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారానికి మూడవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట…

విలీనం పేరుతో బడిని మూసివేసిన ప్రభుత్వం-చదువుకు దూరమై భిక్షాటన వైపు గిరిజన చిన్నారులు

పంచాయతీ కేంద్రానికి మూడు కిలోమీటర్లు దూరంలో పాఠశాల ఏర్పాటు-బడి విలీన ప్రక్రియను విరమించుకోవాలి- రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు గూడూరు, మన న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం బడుల విలీన ప్రక్రియ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ…

తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె,…

అరగొండ సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియామకం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 మండలంలోని అరగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని పలు సింగల్ విండో పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం…

సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) మృతి

ఉరవకొండ, మన న్యూస్:వ్యాసాపురం, గ్రామానికి చెందిన టీడీపీ, సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మాజీ సర్పంచు, టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా సీతారాములు తండ్రి.పర్వతప్ప గారు గ్రామానికి సామాజిక సేవలో విస్తృత సేవలందించారు.…

క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ప్రియాంక ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక జనాభా కింద 60 సంవత్సరాల…