గుర్తుతెలియని వాహనం డి కొట్టి ఒక వ్యక్తి మృతి, మరొకరుకి గాయాలు
మన న్యూస్ సాలూరు జూలై 13:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు నేలిపర్తి బైపాస్ రోడ్ లో గుర్తు తెలియని వాహనం డి కొట్టడంతో పట్టణంలో గొర్లె వీధికి చెందిన గొర్లె ధర్మారావు (43) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి…