Tag: #andhrapradesh

కదిరి ప్రిన్సిపల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన

సత్య సాయి జిల్లా మన న్యూస్: కదిరి పట్టణంలో బాయ్స్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగానాయకులు అరుణ్, గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ బాయ్స్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఇబ్బంది పెడుతూ తాను చెప్పినట్టే…

ఏసీబీ వలలో కల్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి – లంచం తీసుకుంటూ పట్టుబాటు

అనంతపురం జిల్లా మన న్యూస్:- కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి చీకటి ఛాయలు తెరుచుకున్నాయి. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిపై ఫిర్యాదులు రావడంతో, అతనిపై ఎప్పటినుంచో కన్నేసిన ఏసీబీ అధికారులు చివరికి ట్రాప్ వేసి పట్టుకున్నారు.పక్కా…

వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి, యూకే మర్రిపల్లి గ్రామాల్లో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం ఘనంగా నిర్వహణ

వెదురుకుప్పం,మన న్యూస్ జూలై 24:– రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో కూడా ఉత్సాహభరితంగా…

క్రిస్టియన్స్ పవర్ పెద్ద పల్లిపాళెం గ్రామ కమిటీ ఏర్పాటు.

Mana News, ప్రజాసత్తా క్రైస్తవుల సంక్షేమ అనుబంధ విభాగం క్రిస్టియన్స్ పవర్ కమిటీని కరేడు పంచాయతీ పరిధిలోని పెద్ద పల్లిపాళెం గ్రామంలో ప్రజాసత్తా, క్రిస్టియన్స్ పవర్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అధ్యక్షులుగా పల్లిపాటి.పోలయ్య, ఉపాధ్యక్షులు సిగినం…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

మన న్యూస్ సాలూరు జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మాధవ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 24 గురువారం సాలూరు పట్టణ పరిధిలో గల శ్రీ సత్యసాయి విద్యాసంస్థను పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి…

ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి – సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ

మన న్యూస్ సాలూరు జూలై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ సీజనల్ వ్యాధులపై మున్సిపల్ సిబ్బందితోపాటు ఏ.ఎన్.ఎమ్ లకు అవగాహన సదస్సును నిర్వహించిన సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ. జిల్లా కలెక్టర్…

మారుమూల గ్రామాల్లో పథకాలపై అవగాహన – ఏఎంసి చైర్మన్ ముఖీ.. టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాచిపెంట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు…

కూటమి ప్రభుత్వం పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత మత్స్యకారులను అన్ని విధాల ఆదుకోవాలి,

మన న్యూస్ పాచిపెంట జులై 24 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మత్స్యకారులకు లైఫ్ అధునాతనమైన రక్షణ కిట్లు చాపలు పట్టే టైం లో ప్రమాదాలు జరగకుండా రక్షణ కిట్టులను పంపిణీచేయా లని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా…

ఉచిత కంటి వైద్య శిబిరం – – పేద ప్రజలకు వరం

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యం లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్…

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :– గూడూరు పట్టణం:- అనారోగ్యంతో బాదపడుతు సహాయ నిధి కోసం నమోదు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయానిది కింద మంజూరు అయిన 20 చెక్కులను 14 లక్షల 73 వేల రూపాయల ను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం…