Tag: #andhrapradesh

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-24:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్.కలికిరి మురళీమోహన్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మీ ఎమ్మెల్యే…

సింగరాయకొండలో హరిహర వీరమల్లు సంబరాలు పూజా కార్యక్రమం, కేక్ కటింగ్, బాణాసంచాలతో జనసైనికులు సంబరాలు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో శాంతి థియేటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు విడుదల శుభసందర్భంగా జనసేన పార్టీ సింగరాయకొండ మండల…

యానాదులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు సాగులో ఉన్న భూములను బలవంతంగా తొలగించాలని ప్రయత్నిస్తే ఆత్మహత్యలే శరణ్యం

యానాదుల సంక్షేమ సంఘం, నాయకులు ఎదుట విలపించిన కమ్మవారిపల్లి యానాదులు. గూడూరు, మన న్యూస్ :- సైదాపురం మండలం మొలకలపూండ్ల రెవెన్యూ కమ్మవారిపలి గ్రామంలో అనేక సంవత్సరాలుగా యానాదులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా ఖాళీ చేయించేందుకు సైదాపురం రెవెన్యూ అధికారులు…

మొక్కుబడిగా గూడూరు మండల సర్వసభ్య సమావేశం..అధికారుల తీరుపై మండిపడ్డ ఎంపీపీ గురవయ్య

సర్పంచ్ లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు :- గూడూరు ఎంపీపీ గురవయ్య గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా ముగిసింది..కేవలం ఒక్క గంట లోనే సమావేశాన్ని తూతూ…

కళాకారుడు వినోద్ కి ఆర్థిక సహకారం

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం విందూరు గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు వినోద్ ఇటీవల రైలు ప్రమాదంలో కాలు కోల్పోల్పోవడంతో పండరి భజన కళాకారులు1.25లక్షలు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో వినోద్…

సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి డాక్టర్ శ్రీ లక్ష్మి

మన న్యూస్, రేణిగుంట జూలై 24:దోమ కాటు కు గురికా వద్దని తారకరామ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డి వారి శ్రీలక్ష్మి తెలియజేశారు. బుధవారం పద్మనగర్ గ్రామం నందు డెంగ్యూ మాసో త్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం…

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

మన న్యూస్,తిరుపతి :జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ లెజిస్లేటివ్ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కార్యక్రమానికి విచ్చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లను బుధవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్…

నానో ఎరువులుతో అధిక దిగుబడులు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పోడు వ్యవసాయంలో బస్తా ఎరువుల కంటే నానో ఎరువులే బాగా పని చేస్తాయని మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు హితవు పలికారు.చిట్టెలుభ, శతాభి గిరిశిఖర గ్రామాలలో…

ప్రభుత్వం తొలిడుగు ప్రచారం లో ముందంజ – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలన తొలి అడుగు లో భాగంగా పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం లో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు…

ఘనంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 170 వ జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం పాలిచర్ల వారి పాలెం ఉన్నత పాఠశాలలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, లోకమాన్య బిరుదాంకితుడు బాలగంగాధర్ తిలక్ 170 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యార్థులచే…