ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
Mana News :- చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజల నుంచి తన కార్యాలయంలో వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను సవివరంగా తెలుసుకొని ఆ సమస్యలకు…
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు – అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర
మన న్యూస్, చిత్తూరు :- శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు,లైసెన్స్ ఇంజనీర్లతో సమావేశాన్ని నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ సంబంధించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్…
రాంగోపాల్ వర్మకు మరో షాక్- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..!
Mana News :- టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఏపీలో ఆయనపై నమోదైన కేసులపై నిన్న హైకోర్టు ఆరు వారాల పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. అంతలోనే ముంబై కోర్టు ఇవాళ…
పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి
Mana News,పుత్తూరు:- ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు…
ఇందుకూరుపేట 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ
Mana News :- ఇందుకురుపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పూర్తితో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేశారు.…
వెంకటాచలం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
Mana News :- వెంకటాచలం మండలం సర్వేపల్లి ప్రాంతంలోని అంజనేయ స్వామి గుడి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును నేరుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.…
జీడి నెల్లూరు- మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్
Mana News :- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిందితుడిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల…
కూటమి నేతల వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
Mana News, Srikalahasti :- కూటమి నేతల వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పట్టణంలోని 9వ వార్డులో పార్వతీదేవి మహిళా సమాఖ్య ఆర్పీగా సరళమ్మ గత ఆరేళ్లుగా సేవలిందిస్తున్నారు.…
స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినులు – జిల్లాస్థాయి సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కి సోక్రటీస్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
Mana News :- 2024-2025 సంవత్సరానికి జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కు జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండల విద్యార్థులు ఎస్. బ్రాహ్మణి, బి. సంజన, కే. పూజిత ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు గుణశేఖర్ గురువారం సాయంత్రం తెలిపారు.…
తిరుపతిలో హిజ్రాలపై కేసు నమోదు
Mana News ;- తిరుపతి అలిపిరి పోలీస స్టేషన్ పరిధిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటనపై హిజ్రాలపై గురువారం కేసు నమోదైంది. శివరాత్రి రోజున గుడికి వెళ్లిన ఓ వ్యక్తి హిజ్రాలకు రూ. 50 ఫోన్…