నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు (మార్చి 9) 105 శంకుస్థాపన లు కార్యక్రమం

నెల్లూరు రూరల్,మన న్యూస్, మార్చి 8 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 శంఖుస్థాపనలు.రేపు ఉదయం (తే.09.03.2025ది) 6.30గం॥లకు ప్రారంభం. *తరువాత వారం పాటు 198 శంకుస్థాపనలు.*60 రోజుల్లో పనులు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. *రేపటి శంఖుస్థాపన…

Grand Paderu 12th Mile Teaser Launch Program !!!

Mana News :- Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati Movie Creations with the blessings of Uttarandhra Aradhya Daiwam Paderu goddess Shri…

తెలుగుదేశం పార్టీ – ఒక జీవ నది లాంటిది-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

Mana News, శ్రీకాళహస్తి:- అగ్రవర్ణాల దురహంకార రాజకీయాలకు బలవుతూ, అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని, వారిలో ఆత్మస్థైర్యం నింపిన తెలుగుదేశం పార్టీ – ఒక జీవ నది లాంటిదని తెలుగుదేశం పార్టీ,…

జనసేనలో చేరిన పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు – కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

పిఠాపురం మార్చి 8 మన న్యూస్ :– పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్…

అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.136 వారాలు గా…

పిర్ల మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటు – జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల

గొల్లప్రోలు/ శంఖవరం మన న్యూస్ : పిర్ల సూర్య నారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ పేర్కొన్నారు.శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిర్ల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా జిల్లా…

పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్..

Mana News :- నటుడు పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ పై పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చిన భవానీపురం పోలీసులు నేడు ఛీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్…

కర్నూలు నుంచి విజయవాడకు పోసాని కృష్ణమురళి తరలింపు

Mana News , కర్నూలు: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను ఇక్కడికి తరలించారు. కోర్టు రిమాండ్‌ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం…

ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కరెంట్ బిల్లులపై కీలక ప్రకటన ..

Mana News :- ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. శాసనమండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఛార్జీల పెంపు అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన…

కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ!

Mana News :- దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి…

You Missed Mana News updates

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్