ఇంటర్ పబ్లిక్ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు – సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సన్మానం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలోని ఎ.ఆర్.సి జి.వి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం. సౌజన్య అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ,…
నెల్లూరు మాగుంట లేఔట్ లో గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీపరీక్షలైన జెఇఇ మెయిన్స్(2025 )పరీక్షలలో అసాధారణ ఫలితాలు
Mana News, Nellore :- నెల్లూరు మాగుంట లేఔట్ లో గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీపరీక్షలైన జెఇఇ మెయిన్స్(2025 )పరీక్షలలో అసాధారణ ఫలితాలను సాధించారు.ఈ సందర్భంగా శనివారం ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ మరియు ఓవెల్…
గూడూరులో స్వచ్ఛ- ఆంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈ వ్యర్ధాలపై అవగాహన కార్యక్రమం
మన న్యూస్,గూడూరు, ఏప్రిల్ 19:– గూడూరులో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్ధాలపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రావు మరియు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ఈ సందర్భంగా…
కోవూరులో ఘనంగా నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు
మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 19:- నెల్లూరు జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి.స్వంత నిధులతో పాటు,ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు.దాదాపు 80 వేల కోట్లు విలువ చేసే బీపీసిల్ ప్రాజక్టు ను…
సేవా కార్యక్రమాలకు మారుపేరువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్,నెల్లూరు, రూరల్, ఏప్రిల్ 19 :- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి…
వేముల స్టేజీ సమీపంలో 44వ.జాతీయ రహదారిపై ఘోర రోడ్డు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. హైదరాబాద్ నుండి నంద్యాలకు కారులో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు…
ఆంధ్రప్రదేశ్ పీసీబీ ఆధ్వర్యంలో ఈ-వెస్ట్ పై స్వచ్ఛ ఆంధ్ర అవగాహన సదస్సు
తిరుపతి,Mana News, 19.04.2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్ఘాటించిన స్వర్ణ ఆంధ్ర పథకం కింద ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ ఆంధ్ర డే”గా పాటించబడుతోంది. 2025 ఏప్రిల్ 19న నిర్వహించనున్న స్వచ్ ఆంధ్ర డే థీమ్ – “ఈ-వ్యర్థాల నిర్వహణపై…
సీఎం చంద్రబాబు నాయుడు కి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు
మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు లకు…
గుడ్ ఫ్రైడే వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 18:గుడ్ ఫ్రైడే నాడు మానవుల కష్టాన్ని, పాపాన్ని వారి శిక్షను,క్రీస్తు స్వీకరించి శీలలను భరించి శిలువను మోసారని పురాణాలు చెబుతున్నాయి………నెల్లూరు సిటీ,కపాటి పాలెం నందు ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్…
కావలి పట్టణంలో కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం
మన న్యూస్, కావలి, ఏప్రిల్ 18 :సమస్య మీది పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అని అన్నారు.కావలి,39వ వార్డులో శుక్రవారం ఉదయం నుంచి పర్యటించిన కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే…