ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య
మన న్యూస్, తిరుపతి:- తిరుపతి ఈస్ట్ డిఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీ భక్తవత్సలాన్ని గురువారం ఆయన కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి హార్దిక…