చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతిః– ఆర్టీసి బస్టాండ్ ను ఆనుకుని వెనుకవైపు తాళ్ళపాక లక్ష్మీనారాయణ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బుధవారం ఉదయం ప్రారంభించారు. మే డే సందర్భంగా ఆటో డ్రైవర్స్ కు బట్టలను ఆయన పంపిణీ చేశారు.…
పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికే పెన్షన్లు- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్, తిరుపతి:– పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఉదయం కొర్లగుంట సంజయ్ గాంధీ కాలనీలోని రామాలయం వద్ద 8,9 డివిజన్లకు సంబంధించిన లబ్దిదారుల ఇంటింటికి వెళ్ళి…
నెల్లూరు రూరల్ లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, రూరల్ ,మే 1:– నెల్లూరు రూరల్ లో 23వ డివిజన్ వికలాంగుల కాలనీ లో ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ లను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.రాష్ట్రం అంతా ప్రతి నెల…
మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…
“మే డే” ప్రపంచ కార్మికుల పోరాట దినం – కార్మికుల జీవితాలపై గుదుబండగా ఉండే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
Mana News, గాజువాక తే మే 1:- విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సిపిఎం పార్టీ శాఖ మరియు సిఐటియు మరియు వివిధ ప్రజా ఉద్యమ సంఘాలు ప్రతినిధులు తో ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను లిఖించిన దినముగా పిలవబడే…
మహిళా కబడ్డీ జట్టుకు దుస్తులు బహుకరణ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా బీచ్ మహిళా కబడ్డీ జట్టుకు పాకల పోతయ్య గారి పాలెం గ్రామస్తుల సమక్షంలో క్రీడా దుస్తులను అందజేసినట్లు కోచ్ పి హజరత్తయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిళా కబడ్డీ జట్టు విజయం సాధించాలని…
పదవి విరమణ చేసిన AE శ్రీహరికి ఘనంగా సన్మానం
మన న్యూస్ సింగరాయకొండ:- పంచాయతీ రాజ్ విభాగంలో 33 సంవత్సరాల పాటు సేవలు అందించిన అసిస్టెంట్ ఇంజినీర్ కొటా శ్రీహరి పదవి విరమణ చేసిన సందర్భంగా, సింగరాయకొండ మండల ఎంపీడీఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కట్టా…
ఒప్పంద కార్మికులు బంధ విముక్తి పొందాలిపొట్లూరి లక్ష్మయ్య
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం తాసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రతినెల చివరి రోజున ఎస్సీ ఎస్టీ కాలనీలలో పౌర హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పౌర హక్కుల దినోత్సవం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధి, మల్లికార్జున్ నగర్…
ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాలి -కార్యదర్సులకు జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు ఆదేశాలు
మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 30:- పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాలు మేరకు 15 మండలాల్లో అత్యధిక జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో ఎస్ డబ్ల్యూ పి సి షెడ్స్ పరిశీలనచేశామని పార్వతీపురం మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి కొండలరావు తెలిపారు.…
అమరావతి జోలికి వచ్చినందుకే అధః పాతాళానికి పడ్డ వైసిపి!దళిత రాజధాని అమరావతిని ముంచడానికి ప్రయత్నం చేసి నిండా మునిగిన జగన్ -సప్తగిరి ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ
Mana News, Chittoor :- అమరావతి రైతుల త్యాగాలని అవమానపరచి ,అమరావతిని తాకినందుకే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఆధపాతాళానికి పడిపోయిందని చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు అన్నారు. అమరావతి రైతుల యొక్క బలిదానం వలన ఈరోజు అమరావతి నిర్మాణ కార్యక్రమాలు పునః…