Tag: #andhrapradesh

శ్రీశ్రీశ్రీ మందగిరి శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు మేడ మధుసూదన్ రెడ్డి

సిద్ధవటం న్యూస్ – మే 10:– సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కనుములోపల్లె సమీపంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం శనిత్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే…

అమెరికా ఒక్లా హోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చందనా రెడ్డి

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. అమెరికాలో టాప్ యూనివర్సిటీ ఓక్లహోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టాను చందనారెడ్డి అందుకున్నారు.. ఎస్ఆర్ పురం మండలం రాజులూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ భాస్కర్ రెడ్డి సతీమణి చందనా రెడ్డి ప్రపంచ…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బూత్ కమిటీ అధ్యక్షులుగా జె. కొత్తూరు భానుప్రకాష్ రెడ్డి

మన న్యూస్ (బంగారుపాళ్యం మండలం) మే-9:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బంగారు పాల్యం మండల బూత్ కమిటీ అధ్యక్షుడిగా…

ఆధార్ కేంద్రం, ఆర్టీసీ బస్సు సర్వీసు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులతో మారిన గొడుగుచింత రూపురేఖలు

గొడుగు – చింత లేని గ్రామం.. “సొంత గ్రామంలో అభివృద్ధి వర్షం కురిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్..” “ఎమ్మెల్యే చొరవతో ఆధార్ కేంద్రం‌ ఏర్పాటు..” “అందుబాటులో ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వైపు అడుగులు..” మన న్యూస్ పూతలపట్టు మండలం మే-9:- పూతలపట్టు మండలం,…

అరగొండ – పల్లెచెరువు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పరిశీలించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం.. “గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి‌ ప్రాధాన్యత..” మన న్యూస్ తవణంపల్లె మే-9:- పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం పరిధిలోని అరగొండ – పల్లెచెరువు మార్గంలో‌ నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు…

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించిన పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల మే 9:- కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం‌ కాణిపాకం ఆలయంకు విచ్చేసిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ని మరియు ఆయన సతీమణి మాజీ శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని ని‌…

శ రక్షణ సైనికుల సహాయార్థం రూ.5 లక్షల విరాళందాతృత్వాన్ని చాటుకున్న పీజీ హాస్టల్ యజమాని జ్యోతి కృష్ణ

మన న్యూస్,తిరుపతి, :-దేశం కోసం విరోచితంగా పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం తిరుపతిలోని పీజీ హాస్టల్స్ యజమాని జ్యోతి కృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకొని రూ. 5 లక్షల రూపాయల చెక్కు ను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఎన్.సి.సి…

మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం-ఇండోర్ క్రికెట్ కోర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డి పల్లె గ్రామంలో రుషేంద్ర రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన ఇండోర్ క్రికెట్ కోర్టును,స్టేజి…

సమస్యలు మీరు చెప్పడం ఆలస్యం నేను చిటికలో పరిష్కరిస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ప్రజా సమస్యలు మీరు చెప్పడమే ఆలస్యంగా ఉన్నది నేను వాటిని చిటికలో పరిష్కారానికి సిద్ధంగా ఉన్న అంటూ అని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం మండల…

రెండో పంటలో నీటి పొదుపు కీలకం………. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి ,మే 9:– అధికారులు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలి. *ఎక్కువ దిగుబడి కోసం ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలి.సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు వద్ద కోడూరు కాలువలో మరమ్మతులను శుక్రవారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు…