Month: February 2026

ఘనంగా పి.ఆర్.టి.యు ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

చిత్తూరు, మన ధ్యాస ఫిబ్రవరి-09: చిత్తూరు నగర నడిబొడ్డున ప్రధాన కార్యదర్శి ఏ. విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పి.ఆర్.టి.యు సంఘం యాభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం…

ఫిబ్రవరి 13న చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ ధర్నా విజయవంతం చేయండి

యాదమరి, మన ధ్యాస ఫిబ్రవరి-09: యాదమరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కె. గొల్లపల్లి నందు ఎస్టీయూ సంఘం రూపొందించిన కరపత్రికను ఈరోజు సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.పి. లలిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ…

నన్ను గెలిపించండి – అభివృద్ధి చేస్తా: స్వసంత్ర అభ్యర్థి షేక్ లతీఫ్ పాషా

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 7వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి షేక్ లతీఫ్ పాషా ప్రజలను తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ…

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గా బాల చంద్ర

చిత్తూరు ఫిబ్రవరి 09 మన ద్యాస భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చిత్తూరు జిల్లా కార్యదర్శి గా ఎస్ బాలచంద్ర ని నియమిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ జగదీశ్వర నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైలాసం యాదవ్…

గోపన్నపాలెం గ్రామస్తుల కోలాహలం మధ్య సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

గోపన్నపాలెం గ్రామమునకు మహర్దశ.50 లక్షల రూపాయలతో సీ సీ రోడ్డు నిర్మాణం. జలదంకి,ఫిబ్రవరి 09,(మన న్యూస్ ప్రతినిధి) నాగరాజు కె.) జలదంకి మండలం గోపన్నపాలెం పంచాయతీ పరిధిలోని అప్రోచ్ రోడ్డు నుండి గోపన్నపాలెం గ్రామం లోనికి 50 లక్షల రూపాయల పంచాయతీరాజ్…

8 వ వార్డు గులాం సంధాని ని భారీ మెజార్టీతో గెలిపించండి.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గులాం సంధాని ని భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని 8 వ వార్డు లో ఆదివారం రాత్రి ప్రజలతో…

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. 12 మంది కౌన్సిలర్ ను గెలిపించండి.అభివృద్ధి చేసుకుందాం..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ).కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.. 12 మంది కౌన్సిలర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు.ఎమ్మెల్యే తోట…

కల్లుగీత కార్మికుల సదస్సులో పాల్గొన్న నాయకులు

బంగారుపాళ్యం-ఫిబ్రవరి 08 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ తెలుగు నాడు గౌడ్ సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ అధ్యక్షతన మంగళగిరి లో గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలు నందు ఆదివారం జరిగిన రాష్ట్ర కల్లు గీత కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిలుగా…

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన గజ్జలవారిపల్లి స్కూల్ విద్యార్థులు

కొండాపురం, మన న్యూస్, ఫిబ్రవరి 08,(నాగరాజు కె ). పవన్ సార్, మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి…

కలిగిరి మండల ఏపీ టీ ఎఫ్-257 శాఖ ఘనంగా నిర్వహించిన 10వ తరగతి మెగా టాలెంట్ టెస్ట్..

కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 08,(నాగరాజు కె ). ఏపీ టీ ఎఫ్ -257 కలిగిరి మండల శాఖ నిర్వహించిన మెగా టాలెంట్ టెస్ట్ లో కలిగిరి మండలం పలువురు ఉపాధ్యాయులుకు అవార్డులు, అందుకున్న బహుమతులు వారి వివరాలు 1)బి. అనన్య,…