Month: January 2026

ప్రజల అవసరాలు,సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన……… రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 1:జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నిర్ణయమని రాష్ట్ర ధర్మాదాయ,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా కట్టడి చేసినా,…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ – నూతన సంవత్సర శుభాకాంక్షలు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్)హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి 2026 నూతన…

బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు, స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక షిరిడినగర్ లో బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు,యు వి ఆర్ కంపెనీ చైర్మన్ ఉమ్మిడి వెంకట్రావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని…

ఘనంగా బదిరెడ్డి గోవింద్ సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన ,

ముద్రగడ పద్మనాభం,ముద్రగడ గిరిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ నేత గోవింద్ మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: నూతన సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ రాజకీయ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ మర్యాదపూర్వకంగా .పార్టీ…

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను అభినందించిన మంత్రి సీతక్క..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రజా భవన్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్…

పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువ నాయకులు.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి 1 రిపోర్టర్ :కమల్ పూతలపట్టు నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే సమన్వయకర్త డా|| సునీల్ కుమార్ కి,ఆయన సతీమణి మమత ని,వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .ఇందులోవైస్ ఆర్…

వైయస్సార్సీపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ లలితా థామస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువనేతలు

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి1 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నాయకురాలు లలిత థామస్ కు మండలానికి చెందిన వైసిపి యువనాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో…

ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించం…ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటాం……. రాష్ట్ర ధర్మదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస,ఆత్మకూరు,డిసెంబర్ 31 :రాష్ట్రంలో ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై బుధవారం ఆత్మకూరులో పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం మాట్లాడుతూ…… ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం…పూర్తిస్థాయిలో విచారించి చర్యలు…

కార్యకర్తలకు అండగా ఉంటాం…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు వేదయపాలెం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన 32 మంది కార్యకర్తలకు అవార్డుల ప్రధానం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా…

పింఛన్ల పంపిణీ లో చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ,మనబోలు, డిసెంబర్ 31:వైసీపీ హయాంలో నాపై 18 అక్రమ కేసులు పెట్టారు..ఏ రోజూ పారిపోలేదు..ధైర్యంగా ఎదుర్కొన్నా అనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా మనుబోలు బీసీ కాలనీలో పింఛన్ల పంపిణీ సందర్భంగా…