ప్రజల అవసరాలు,సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన……… రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, జనవరి 1:జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నిర్ణయమని రాష్ట్ర ధర్మాదాయ,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా కట్టడి చేసినా,…