Month: December 2025

పండుగ వాతావరణంలో వైభవంగా మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-5: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ను పండుగ వాతావరణంలో అత్యంత భవ్యంగా నిర్వహించినట్లు హెచ్‌.యం. ఎ.పి. లలిత తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని…

వింజమూరు తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం…

వింజమూరు, మన ధ్యాస, అక్టోబర్ 05,(కె ఎన్ రాజు). ఎపి యన్ జి జి ఓ అసోసియేషన్ వింజమూరు తాలూకా యూనిట్ ఎన్నికల నామినషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం 10.30 గంటల నుండి వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగినవి.ఈ సందర్భంగా జరిగిన…

ఘనంగా దత్త జయంతి వేడుకలు..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో దత్త జయంతి వేడుకలను గ్రామస్థులు ఎంతో వైభవంగా నిర్వహించారు.లక్ష్మీనారాయణ మందిరంలో పురోహితులు సంజీవ్ శర్మ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గీత యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కామారెడ్డి జిల్లా డిసిసి…

యాదమరి మండలం నుండి ఎస్‌టియు నూతన కార్యవర్గం ప్రకటితం

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-04 చిత్తూరు జిల్లా ఎస్‌టియు శాఖ కార్యాలయంలో ఈరోజు జరిగిన కీలక కౌన్సిల్ సమావేశంలో యాదమరి మండల ఎస్‌టియు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం పిళ్ళై ఎన్నిక కాగా, గౌరవాధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు గుణశేఖరన్…

తవణంపల్లి మండల ఎస్‌.టి‌.యు. కొత్త కార్యవర్గం ఎన్నిక

తవణంపల్లె, మన ధ్యాస, డిసెంబరు-4: చిత్తూరు జిల్లా ఎస్‌.టి‌.యు. శాఖ కార్యాలయంలో తవణంపల్లి మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మధు బాబు అధ్యక్షుడిగా, వినాయక…

అమాయకులు అయిన గిరిజన మహిళ నెల్లూరు నగర్ మేయర్ స్రవంతిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగిస్తే, పాపం ఊరికే పోదు…. సామాజిక తత్వవేత్త యనమల నాగేశ్వరరావు

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 4 :నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ స్రవంతిని ఈనెల 18వ తేదీ అవిశ్వాసం తీర్మానం పెట్టి తొలగించబోతున్న విషయం దుర్మార్గం అవినీతి నీచమైన చర్య అని సామాజిక తత్వవేత్త యనమల నాగేశ్వరరావు అన్నారు.గురువారం నెల్లూరు ప్రెస్…

చెరువు ముందర ఊరు లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.

చిత్తూరు రూరల్ మండలం చెరువు ముందర ఊరు గ్రామం స్వయంభుగా వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మురగయ్య మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి ఉదయం…

గుడినరవ టిడిపి యువ నాయకులు బి. రాజా యాదవ్, బి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన విపిఆర్ నేత్ర వైద్య శిబిరం..

ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 4( కె నాగరాజు); ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీలోని గుడినరవ గ్రామంలో వి పి ఆర్ నేత్ర శిబిరం బుధవారం గుడినరవ టిడిపి యువ నాయకులు బాలిబోయిన రాజా, ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వి…

గండిపాలెం జలాశయంలో గల్లంతయిన మృతదేహం లభ్యం

ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 4,(కె నాగరాజు). ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం లో మృతదేహం నేడు లభ్యమైంది. వివరాలు మేరకు… ఉత్తరప్రదేశ్ కు చెందిన సౌరబ్ అనే యువకుడు గత మూడు రోజుల క్రితం వరికుంటపాడు మండలంలోని గువ్వాడి గ్రామానికి…