Month: November 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన

చిత్తూరు, మన ధ్యాస నవంబర్-24: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ…

రైతుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలు అందిస్తున్నరు అంటున్న ,, రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు..!!

కలిగిరి, నవంబర్ 24 :మన ధ్యాస న్యూస్ ప్రతినిధి :/// రైతును రాజు చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచ సూత్రాలను అమలు చేయనున్నారని టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు అన్నారు.…

హసన్‌పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,నాయకులు బోయిని హరిణ్ కుమార్, వెంక గౌడ్ కలిసి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ…

ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) పండగల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఎంపీడీవో…

పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సన్మానం

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) హైదరాబాద్‌లోని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పార్టీ…

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తక్షణ ఆర్థిక సాయం..!

కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:/// కలిగిరి మండలం, కృష్ణారెడ్డిపాలెం పంచాయితీ పరిధిలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న గుర్రం వెంకటయ్యకు కళ్ళు పూర్తిగా కనిపించక జీవనం సతమాతమవుతూ, ఆర్దిక ఇబ్బందులు ఉన్న విషయమును స్థానిక నాయకుల ద్వారా…

చిన్నారులకు అండగా ఉంటానని తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల..!

బాధిత కుటుంబానికి 10వేల రూపాయలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున చేయూత..! కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్:// కలిగిరి మండలం పడమర గుడ్లదొన గ్రామానికి చెందిన షేక్ యాస్మిన్ గత కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యతో…

కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలిపిన..ఎమ్మెల్యే కాకర్ల సురేష్ – ప్రవీణ, దంపతులు..

రైతన్న సేవలో ఎమ్మెల్యే దంపతులు.చంద్రపడియ గ్రామంలో ఇంటింటికి తిరిగి అన్నదాతలకు అందుతున్న పథకాలను గురించి వివరణ.అన్నదాత సుఖీభవ అందడంతో రైతన్నల హర్షం. వింజమూరు నవంబర్ 24 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:// రైతన్న సేవలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవీణ దంపతులు…

ఆపదలో అండగా ఎమ్మెల్యే కాకర్ల : వంగల్లు లక్ష్మికి కాకర్ల ట్రస్ట్ ద్వారా ₹10,000 ఆర్థిక సహాయం..!

మానవతా హస్తం చాచిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా.. కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్:/// కలిగిరి మండలంలోని పోలంపాడు గ్రామానికి చెందిన వంగల్లు లక్ష్మి, భర్త మృతితో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ జీవనాధారాన్ని…

రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.వరికుంటపాడు టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు..!!

-రైతన్న మీకోసం కరపత్రాలను పంపిణీ చేస్తున్న వరికుంటపాడు టిడిపి నాయకులు.. వరికుంటపాడు నవంబర్ 24:-మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:// రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం ప్రతినిత్యం పాటుపడుతున్నారని రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణను…