Month: November 2025

సాహితీ వేత్తలకు పుట్టినిల్లు మన్యం జిల్లాపుస్తక పఠనంతోనే మానవ మేధస్సు వికాసంజిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి

జియ్యమ్మవలస/పార్వతీపురం/మనధ్యాస నవంబర్ 25 : సాహితీ వేత్తలకు పుట్టినిల్లు పార్వతీపురం మన్యం జిల్లా అని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఉండటం గర్వకారణమని అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్…

రైతుల అభ్యున్నతే లక్ష్యం: రెండవ విడత నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల..!

🔹అన్నవరం గేటు వద్ద నీటి విడుదల—రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్న ఎమ్మెల్యే కాకర్ల..! జలదంకి నవంబర్ 25 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:// ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా రబీ పంటలకు నీటి సరఫరా సమృద్ధిగా అందించే దిశగా మరో…

అయ్యప్పస్వామి భక్తులకు దారి ఖర్చులకు 21వేలు వితరణ

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు26 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తగ్గువారిపల్లి యువకులు అయ్యప్ప స్వామి ఇరుముడీలు కట్టి ఈ నెల 27న అయ్యప్ప స్వామి ఇరుముడీలు చెల్లించేందుకు శబరిమల బయలుదేరుచున్న అయ్యప్ప స్వామి భక్తులకు తగ్గువారిపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్సాఆర్…

కోటి సంతకాలు కార్యక్రమంలో వైసిపి యువత అధ్యక్షుడు గజేంద్ర

బంగారుపాళ్యం, మన ధ్యాస,నవంబరు25. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం, మొగిలి పంచాయితీలోని వినాయకపురం గ్రామంలో స్థానిక నాయకులు త్యాగరాజులు మరియు బంగారుపాళ్యం మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఆధ్వర్యంలో అలాగే యువత అందరూ కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు…

పిల్లల్లో పౌష్టికాహార, పరిశుభ్రత లోపం లేకుండా చూడాలి.గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల బాలికలకు అవగాహన కల్పించాలి

ఈ ప్రభుత్వ హయంలోనే అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంపుమినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేమహిళల్ని మహారాణులుగా చేయాల్లన్నదే ముఖ్యమంత్రి ధ్యేయంరాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి జియ్యమ్మవలస/పార్వతీపురం, /మనధ్యాస…

తోటపల్లి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు ప్రభుత్వ విప్ సన్మానం.

జియ్యమ్మ వలస/గరుగుబిల్లి/మనధ్యాస/నవంబర్ 25. తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మార్కొండ పకీరు నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, సోమవారం ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. అలాగే తోటపల్లి దేవస్థానం…

తెదేపా నాయకుల బెదిరింపులకు భయపడేది లేదు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24:-కూటమి నాయకుల బెదిరింపులకు వైఎస్ఆర్సిపి నాయకులు బెదిరేది లేదని ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న…

పార్టీ అభివృద్ధికి కృషి చెయ్యండి – స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి – వైకాప నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను

మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు(చిన్న…

రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఏదీ మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24:-రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందడం లేదని చెప్పారు.ప్రత్తి క్వింటాలుకు మద్దతు ధర 8000…

ఒక్క ఇల్లైనా మంజూరు చేయని ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం మన్యం జిల్లా అభివృద్ధి పట్టని అధికారపార్టీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 24: -టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18నెలల కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు.సోమవారం మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాసం లో ఏర్పాటు…