Month: September 2025

ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత – నెల రోజులపాటు నీటి విడుదల..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరుగుతూనే ఉంది.ఆదివారం నాటికి ప్రాజెక్టులోకి 1,30,144 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. దీంతో ప్రాజెక్టు వీర్ నంబర్–4లో 10 గేట్లు, వీర్ నంబర్–5లో 4…

ఏలేశ్వరం లో అమ్మవారికి ఘనంగా చీర సరే సమర్పించిన భక్తులు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: శరన్నవరాత్రుల్లో భాగంగా ఏలేశ్వరం పలు వీధుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవ మండపాల్లో ఆదివారం మహాచండి మాత అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక తోటవీధిలో…

ప్రజా సేవలో ముందడుగు- బతుకమ్మ పండుగ సౌకర్యాలు.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) సెప్టెంబర్ 28,నిజాంసాగర్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.ఆదివారం, బతుకమ్మ పండుగకు ముందుగా…

ఘనంగా వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత యజ్ఞం..

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో యజ్ఞం నిర్వహించారు. గ్రామంలోని బాణాపురం ప్రతాపరెడ్డి ప్రత్యేకంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించగా, ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో చేరి దుర్గామాత దర్శించుకున్నారు.…

కట్ట మైసమ్మ తల్లి దర్శించుకున్న జహీరాబాద్ ఎంపీ దంపతులు..

మన ధ్యాస,నిజాంసాగర్,( నారాయణఖేడ్ ) నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని సత్య సాయి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ప్రతి రోజు అమ్మవారు భిన్నభిన్న అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.ఈ సందర్భంగా ఏడవ రోజు మహా చండీ దేవి…

ఆకర్షణీయమైన డిజైన్ లతో…,. తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్

మన ధ్యాస,తిరుపతి, 27 సెప్టెంబర్ 2025 :దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, తిరుపతిలోని తమ కొత్త స్టోర్‌ను ఘనంగా పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా, బంగారు నగల ప్రియుల కోసం అక్టోబర్ 5వ తేదీ వరకు…

పోటెత్తిన వరద.. 15 గేట్లు ఎత్తివేత ..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం ప్రాజెక్టు ద్వారా 15 వరద గేట్లను ఎత్తి దిగువకు 1,09,470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు…

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామ శివారులో శ్మశాన వాటిక దగ్గరలోని మంజీరా నది ఒడ్డు నుండి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్…

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్

ఎల్ బి నగర్. మన ధ్యాస ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన కోనా శ్రీనివాస్ ని కుబేర టవర్స్ నారాయణ గూడ ఐ వి ఎఫ్ కార్యాలయం లో ఇంటర్నేషనల్…

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎల్ బి నగర్. మన ధ్యాస ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ పరిధిలోని “స్వచ్ఛత హీ సేవా” కార్యక్రమంలో భాగంగా జాలోజికల్ సర్వే అఫ్ ఇండియా సౌతేర్న్ రీజియన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…