తల్లిపాలు అమృతంతో సమానం: సీడీపీఓ సౌభాగ్య
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం అని సీడీపీఓ సౌభాగ్య అన్నారు. శనివారం మహమ్మద్నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగీతం,షేర్ఖాన్పల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణీలు,…