ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

గూడూరు, మన న్యూస్ :- ఘనంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 149వ జయంతి వేడుక
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలచర్ల వారి పాలెం నందు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు అనే గ్రామంలో జన్మించి, మన దేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించిన తెలుగువాడు పింగళి వెంకయ్య గారిని, ఆయన సేవలను కొనియాడారు. ఆయన డైమండ్ వెంకయ్య అని, పత్తిలో అనేక రకాల కనుగొన్నందున పత్తి వెంకయ్య అని, జపాన్ దేశంలో అనేక పరిశోధన చేసినందున జపాన్ వెంకయ్య అని, గూడూరు గూడూరు ప్రాంత సమీపంలో మైకా ఖనిజంపై అనేక పరిశోధన చేశారని, మహాత్మా గాంధీ సూచన మేరకు జాతీయ పతాకాన్ని రూపొందించారని, నిస్వార్థ దేశభక్తుడైన పింగళి వెంకయ్య గారి సేవలను తెలుగు వారందరూ నిరంతరం స్మరించుకోవాలి అని ఈ మహనీయుని సేవలకు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థుల కు చిత్రలేఖన పోటీలు, సింగల్ వెంకయ్య గారి జీవితం పై ఉపన్యాస,వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ శిక్షణ మండల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశి రెడ్డి ప్రజేంద్ర రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనసూయ, చంద్రశేఖర్, లావణ్య, మాధవయ్య,లీల, సంధ్యారాణి నాగభూషణమ్మ, సుగుణ,రవీంద్ర, డి వెంకటరమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///