మంత్రులు రాక కోసం సభ స్థలం పరిశీలన..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఈనెల 20వ తేదీన పంచాయతీరాజ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిజాంసాగర్…