Oplus_131072

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండలంలో మీర్జాపుర్ హనుమాన్ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రత్యేక పూజలు నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్,నాయకులు నర్సింలు, గఫర్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *