Month: June 2025

శంఖవరం ఎంపీడీవోగా ఏ.లక్ష్మీరెడ్డి…

శంఖవరం, మన న్యూస్ (అపురూప్):- శంఖవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా నూతనంగా నియమితులైన ఏ. లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఏలూరు జిల్లా ఐ.పోలవరం మండలంలో ఎంపీడీవోగా పనిచేసిన ఈయన, అధికారిక బదిలీ మేరకు శంఖవరనికి…

పంటలకు పుష్కర నీరు ఇవ్వండి మహాప్రబో…

శంఖవరం/జగ్గంపేట మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో 42 వేల ఎకరాల భూమి తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం నీటిపై ఆధారపడి ఉంది. 2023 సంవత్సరంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పంటలకు పూర్తిగా పెట్టుబడి…

త్వరలో మన పార్టీకి పూర్వ వైభవం…

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : ప్రత్తిపాడు నియోజకవర్గం లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు మండలం టి. రాయవరం గ్రామం, ఏలేశ్వరం మండలం…

జగన్ రెడ్డి రాజ్యాంగ పాలన కన్నా అంబేద్కర్ రాజ్యాంగబద్ద కూటమి పాలనే నిన్న…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం గుర్తుకు రావడం చాలా విడ్డూరంగా ఉన్నదని జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ వైయస్సార్ సిపి నాయకులను ఎద్దేవా చేశారు. 2019-2024…

మెప్మా సభ్యులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన – ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామం టిడిపి కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కి ఉచిత సాంసంగ్ ట్యాబులు ప్రత్తిపాడు నియోజవర్గం శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ చేతుల మీదుగా అందించారు.…

రైతు నేస్తం’ వీక్షణ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతు వేదికల్లో రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా గాలిపూర్,అచ్చంపెట్ రైతు వేదికల్లో సీఎం వీడియో కాన్పరెన్సు(వీసీ) ద్వారా రైతులతో ముచ్చటించారు. ప్రతి మంగళవారం…

కాలువలు ఇట్ల నీళ్లు పారేదెట్ల

రైతు సాగుకు సమాయత్వం అవుతున్న పంట కాలవల్లో పూడికలు తీయని వైనం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్::రుతుపవనాలు జోరందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రైతులు ఏరువాక పౌర్ణమి నిర్వహించుకుని సాగుకు సమాయత్తమయ్యారు.కానీ రైతుకు సాగునీరు ఇవ్వాల్సిన అధికారులు,నిర్లక్ష్యం వహిస్తున్నారు.స్థానిక ప్రజా…

కులం పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం నేరం:అంబేద్కర్ సాక్షిగా అన్యాయం జరిగింది , ప్రభుత్వ విప్, కూటమి ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్తాం : జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న.

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్ : నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

కేటీఆర్ ను కలిసిన మాజీ జడ్పీ ఛైర్మన్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16 :ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్ములా వన్ కారు రేసు కేసు లో కేటీఆర్…

నర్వ గ్రామంలో వైద్య పరీక్షలు..ఆరోగ్య కార్యకర్త సులోచన

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఎన్ సి డీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య కార్యకర్త సులోచన వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 30 సంవత్సరాల నుంచి పైబడిన వారు…