త్వరలో మన పార్టీకి పూర్వ వైభవం…

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : ప్రత్తిపాడు నియోజకవర్గం లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దామని వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు మండలం టి. రాయవరం గ్రామం, ఏలేశ్వరం మండలం లింగంపర్తి, భద్రవరం గ్రామాల్లో గిరిబాబు పర్యటించి లింగంపర్తి గ్రామంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగంపర్తి గ్రామానికి చెందిన తిబిరిశెట్టి త్రిమూర్తులు ను గిరిబాబు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భద్రవరం గ్రామానికి చెందిన మెంటే లచ్చారావు మాతృమూర్తి ఇటివల కాలంలో మరణించడం తో లచ్చారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాడు మండలం టి. రాయవరం గ్రామంలో కొండి సీతారాం ఇటీవల కాలంలో మన్నించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టి రాయవరం గ్రామంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గిరిబాబు ను కలిశారు. గిరిబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల పేరుతో హామీలు ఇచ్చి ఏడాది పాలన పూర్తయిన అమలు చేయకుండా అమలు చేసామని ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రామిశెట్టి నాని, వైస్ ఎంపీపీ బంకు శ్రీను, ఎంపీటీసీ తటవర్తి రామన్న దొర, బత్తుల నాగార్జున, కొండి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..