Month: June 2025

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 3వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలకు రాష్ట్రంలోని హకీంపేట్,కరీంనగర్, ఆదిలాబాద్ లలో ఉన్న క్రీడా పాఠశాలల్లో చేరుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ…

హసన్ పల్లి గ్రామ పంచాయతీకి ఇన్చార్జి ఎవరు?

ఇన్చార్జి ఉన్నారో లేదో తెలియదు.. చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తా. మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులకు సెలవు పై వెళ్లడంతో హసన్ పల్లి గ్రామపంచాయతీకి ఏ పంచాయతీ…

ఎమ్మెల్యే చే సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి

మన న్యూస్,తిరుప‌తిః– ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను న‌లుగురు ల‌బ్దిదారుల‌కు సోమ‌వారం సాయంత్రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కార్యాల‌యంలో అందించారు. 11వ డివిజ‌న్ కు చెందిన రాధాకృష్ణ రాజు స‌తీమ‌ణి వ‌సంత అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.…

అడిగేవారేలేరు అమ్మేయ్‌? ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి రవాణారెండు జెసిబిలు 40 ట్రాక్టర్లతో మట్టి రవాణా

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో యథేచ్ఛగా మట్టి రవాణా. ఎక్కడైనా మట్టి కనిపించిందా తవ్వేయ్‌.. అమ్మేయ్‌.. ఇది ప్రస్తుతం గ్రామాల దందా.. అక్రమార్కులు ఎక్కడా మట్టి గుట్ట కనపడనివ్వడం…

10 నెలల నుంచి బాధితులకు తీవ్ర వేధింపులు.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం నుంచి గద్వాలలోని ఉప్పల్ విజయ్ రెడ్డి ఇంటిముందు బైఠాయించిన బాధితులు.

పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి…

ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ…ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి-ఎస్పీ హర్షవర్ధన్ రాజు…

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భరోసా కల్పించడానీకే ఆటోలకు ఈ డిజిటల్ నెంబర్లను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాఫిక్…

మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సమావేశమునకు హాజరైన కోనేటి రవిరాజు

పుత్తూరు, మన న్యూస్, జూన్ 16 :- భద్రాచలంలోని క్షత్రియ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమావేశము ఫెడరేషన్ చైర్మన్ వెంకటపతి రాజు( పెద్దబాబు ) భద్రాచలం శ్రీ రామ టెంపుల్ మాజీ ఈవో మరియు క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమరాజు…

తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ధనాశి ఉషారాణి అధ్యక్షతన సైకాలజిస్ట్,విలేకరి,సామాజిక నేత్త రాధికారాణి కు అతిథులచే తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డు పురస్కారం.

హైదరాబాద్/తిరుపతి , మన న్యూస్ , సోమవారం జూన్ 16 :- హైదరాబాద్ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలుగు కళారత్నాల సేవా సమితి ప్రోగ్రాం డైరెక్టర్ అండ్ ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో వివిధ రంగాల…

ఘనంగా నెల్లూరు రూరల్ లో సినీ నటుడు ఆలీ చే అంజన గోల్డెన్ గెలాక్సీ బ్రోచర్ ఆవిష్కరణ.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్:అంజన గోల్డెన్ గెలాక్సీ వారి మొదటి వెంచర్ను సింహపురి పరిసర ప్రాంత ప్రజలు సమర్శించి ఆదరించాలని ప్రముఖ సినీ హాస్యనటుడు, సినీ హీరో ఆలీ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని స్థానిక మటెంపాడు మరియు పాలిచర్లపాడు…