మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి) ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు……. కాకాని పూజిత రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 29 :మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి గురువారం నెల్లూరు లో జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మా నాన్న కడిగిన ముత్యం లా బయటకు వస్తారు…మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు..ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉంటా అని అన్నారు.మా తండ్రి అక్రమ అరెస్ట్ పై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చాను అని అన్నారు.మా తండ్రి నిజాయితీ వ్యక్తిత్వం గురించి ప్రజలకు తెలుసు… అని అన్నారు.అభివృద్ధి,ప్రజల సంక్షేమం తప్ప వేరే ఆలోచన చేయకుండా ఉండే వ్యక్తి మా నాన్న.. అని అన్నారు.కోవిడ్ సమయం లో ప్రజల కోసం 24 గంటలు కష్టపడి పనిచేశారు.. అని అన్నారు. జడ్పీ చైర్మెన్ గా పని చేసి ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి,రెండు సార్లు ఎమ్మెల్యే గా ,ఒక సారి మంత్రిగా పనిచేసిన వ్యక్తి,నాకు ఎవరన్నా ఫోన్ చేసినా మా నాన్న ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నేరుగా వెళ్ళి 24 గంటల్లో ఎప్పుడైనా కలవండి అని చెప్పేదాన్ని అని అన్నారు.కింది స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు… అని అన్నారు.మా తాత నుండి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం.. అని అన్నారు.తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మా నాన్న ను కష్టాలు పెట్టడం సరికాదు … అని అన్నారు.నియోజక వర్గంలో ప్రజలు చాలామంది ఫోన్ చేసి గోవర్ధన్ రెడ్డి పై తప్పుడు కేసులు పెడతారు అని చెప్పేవారు… అని అన్నారు.మా నాన్న పై చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి,ఇది బాధాకరం.. అని అన్నారు.కేసులు అనేవి మా నాన్నకు కొత్త కాదు..ఎన్నో సార్లు కేసులు పెట్టినా పోలీసు విచారణ కు హాజరు అయ్యేవారు అని అన్నారు.న్యాయ స్థానం లో బెయిల్ పిటిషన్ రన్ అవుతుంది కాబట్టి న్యాయ స్థానం తీర్పు కోసం ఎదురుచూసాం అని అన్నారు.సుప్రీం కోర్టులో మేమే కేసు కొన్ని సాంకేతిక కారణాలు వలన వెనక్కు తీసుకున్నాం తప్ప బెయిల్ పిటిషన్ కొట్టేయలేదు… అని అన్నారు.కాల చక్రం బలమైంది,ఈ రోజు మా సమయం కాక పోవచ్చు కానీ మాకు ఓ రోజు వస్తుంది.. అని అన్నారు.ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాయకులు,కార్యకర్తలు మాతోనే ఉంటారు అని అన్నారు.మాతో కలిసి ఉన్న అందరికీ ధన్యవాదాలు… అని తెలియజేశారు.మా నాన్న అరెస్ట్ అయినప్పటి నుండి జిల్లా ప్రజలు,సర్వేపల్లి నియోజక ప్రజలు, వైసిపి పార్టీ లోని అందరూ మాకు అండగా ఉన్నారు.. అని అన్నారు.కడిగిన ముత్యం లా మళ్ళీ మా నాన్న ప్రజల ముందుకు వస్తారు… అని అన్నారు.కార్యకర్తలు కు అందరికీ నేను నిత్యం అందుబాటులో ఉంటాను… అని అన్నారు.

  • Related Posts

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    యోగా తో ఆరోగ్యం,ఆనందం.

    మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి