Month: May 2025

రుతుక్రమం, పరిశుభ్రత, నిర్వహణ, మంచి ఆరోగ్య పై అవగాహన కలిగి ఉండాలి..

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) యుక్త వయస్సులో రుతుక్రమం, పరిశుభ్రత, నిర్వహణ, ఇతర ఆరోగ్య, ఆహారపు అలవాట్లుపై కిశోర బాలికలకు అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా బాలల విభాగం అధికారి ప్రొటెక్షన్ ఆఫీసర్ జాగారపు విజయ సూచించారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

వైయస్ షర్మిల రెడ్డి 12న కడపకు రాక—ఎన్.డి విజయ జ్యోతి.

కడప జిల్లా: మన న్యూస్: మే 6: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో సోమవారం నాయకులు, కార్యకర్తల సమావేశం విజయ జ్యోతి నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ షర్మిల రాక సందర్భంగా ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో…

వైసిపి నాయకులు నాగిరెడ్డి మృతి బాధాకరం—రాజగోపాల్ రెడ్డి

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 6: బద్వేల్ మండలంలోని చింతపుతాయపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి కలిసి మృతి…

ఏఐవైఎఫ్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా లోకేష్,మధు ఏకగ్రీవ ఎన్నిక—ప్రభాకర్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 6: అఖిల భారత యువజన సమాఖ్య బద్వేలు పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లె ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు మరియు…

రైతులకు నైపుణ్య అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె మే-5:- తవణంపల్లి మండల పరిధిలోని మత్యం పంచాయతీ సచివాలయ ఆవరణంలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ మాట్లాడుతూ వాతావరణ సమాచారం రైతులకు డిజిటల్…

తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు మద్యం కేసుల్లో పట్టబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె మే-5: మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలంను చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈనెల 13 వ తేదీన నిర్వహిస్తున్నట్లు తానంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ…

జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు

మీర్పేట మన న్యూస్ ;- మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలాజీ టెంపుల్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భారీ గజములతో సబితా ఇంద్రా…

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తనయుల రక్తదానం

నాగోల్. మన న్యూస్ ;- ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం..సమాజసేవకులు,మార్గదర్శకులు,మానవతావాది, ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53 వ జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాగోల్ లో వారి కార్యాలయంలో…

గూడూరు లో శ్రీసాయి సత్సంగ నిలయంశ్రీవిజయ దుర్గ అమ్మవారి ఉప పీఠంలో”శ్రీ విజయ దుర్గ అమ్మవారి 17వ శ్రీ చక్ర వార్షికోత్సవ వేడుకలు”

మన న్యూస్ ,గూడూరు, మే 5: శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు, వెదురుపాక గురుదేవుల వారి దివ్య ఆశీస్సులతో 2008 వ సంవత్సరం నాడు వైశాఖ పౌర్ణమి మహా పర్వదినం నాడు అభిజిత్ లగ్న కాలంలో గూడూరులోని శ్రీవిజయ…