Month: May 2025

అమెరికా ఒక్లా హోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చందనా రెడ్డి

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. అమెరికాలో టాప్ యూనివర్సిటీ ఓక్లహోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టాను చందనారెడ్డి అందుకున్నారు.. ఎస్ఆర్ పురం మండలం రాజులూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ భాస్కర్ రెడ్డి సతీమణి చందనా రెడ్డి ప్రపంచ…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బూత్ కమిటీ అధ్యక్షులుగా జె. కొత్తూరు భానుప్రకాష్ రెడ్డి

మన న్యూస్ (బంగారుపాళ్యం మండలం) మే-9:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బంగారు పాల్యం మండల బూత్ కమిటీ అధ్యక్షుడిగా…

ఆధార్ కేంద్రం, ఆర్టీసీ బస్సు సర్వీసు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులతో మారిన గొడుగుచింత రూపురేఖలు

గొడుగు – చింత లేని గ్రామం.. “సొంత గ్రామంలో అభివృద్ధి వర్షం కురిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్..” “ఎమ్మెల్యే చొరవతో ఆధార్ కేంద్రం‌ ఏర్పాటు..” “అందుబాటులో ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వైపు అడుగులు..” మన న్యూస్ పూతలపట్టు మండలం మే-9:- పూతలపట్టు మండలం,…

కూటమి ప్రభుత్వం లో మెరుగైన అభివృద్ధి…

మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ… రైతులకు వ్యవసాయ సామాగ్రి పనిముట్లను అందించిన ఎమ్మెల్యే సత్యప్రభ.. శంఖవరం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్…. దళిత మహిళలు పలు…

అరగొండ – పల్లెచెరువు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పరిశీలించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం.. “గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి‌ ప్రాధాన్యత..” మన న్యూస్ తవణంపల్లె మే-9:- పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం పరిధిలోని అరగొండ – పల్లెచెరువు మార్గంలో‌ నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు…

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించిన పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల మే 9:- కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం‌ కాణిపాకం ఆలయంకు విచ్చేసిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ని మరియు ఆయన సతీమణి మాజీ శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని ని‌…

పౌష్టికాహారం తోనే గర్భిణీ స్త్రీలకు  ఆరోగ్యం.

* రుతుస్రావం ఇతర విషయాలపై అవగాహన కల్పించిన అంగనవాడి కార్యకర్తల బృందం… * గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన దాత బత్తిన తాతాజీ… శంఖవరం మన న్యూస్ (అపురూప్) : గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి…

సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

బంగారు బాల్యం, కిశోర బాలికలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

మన న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని స్థానిక ఈద్గామిట్ట షాదీ ఖానా లో కిషోర్ బాలికలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమమును ఉద్దేశించి ICDS సూపర్వైజర్ రిజ్వానా మాట్లాడుతూకిషోర్ బాలికలు ఆరోగ్యం,విద్య, వైద్యం తదితర అంశాల గురించి మాట్లాడారు.సాంత్వన సేవా…

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా పార్టీ…