Month: May 2025

అరుణోదయ 50 వసంతాల ముగింపు సభలను జయప్రదం చేయండి-బి.రమేష్

మన న్యూస్ : అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య 50 వసంతాల ముగింపు సభల కరపత్రాలను మండల కేంద్రం గొల్లప్రోలు, జగనన్న కాలనీలో ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 145 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 10 మన న్యూస్ : జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో,నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి…

మహిళలను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు: షి టీమ్ పోలీసులు.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని ఉట్కూర్, మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ సమ్మర్ క్యాంప్ లో ఉన్న విద్యార్థులకు షి టీమ్ పోలీసులు, పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే చట్టప్రకారం…

పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

మన న్యూస్, నారాయణ పేట:- శనివారం రోజు నర్వ మండల కేంద్రంలోని నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ…

కోస్గి బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు.

మన న్యూస్, నారాయణ పేట:- కోస్గి బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కోస్గి పోలీసు కానిస్టేబుల్ అంబయ్య గౌడ్ తెలిపారు. శనివారం కోస్గి బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని,…

తెలుగుదేశం వైపు వైసీపీ నేతల చూపు……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి ,మే 10:*ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. *ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైసీపీ కంచుకోట బద్దలు.*పిరికిపంద కాకాణి నాయకత్వంలో పనిచేయలేమని వైసీపీని వీడిన కీలక నాయకులు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం…

ప్రచార ఆర్భాటాలు తప్ప మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి చేస్తున్నది ఏమీ లేదు ,వాస్తవ వివరాలతో ధ్వజమెత్తిన……జిల్లా యువజన అధ్యక్షులు & కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున

మన న్యూస్ ,నెల్లూరు ,మే 10: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యాలయంలో శనివారం సాయంత్రం వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ………… మంత్రి నారాయణకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందన్నారు.…

శ్రీశ్రీశ్రీ మందగిరి శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు మేడ మధుసూదన్ రెడ్డి

సిద్ధవటం న్యూస్ – మే 10:– సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కనుములోపల్లె సమీపంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం శనిత్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే…

తల్లి కూతుళ్ల ప్రాణాలు తీసిన కూలర్

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని గొల్ల తండాలో విషాదం నెలకొంది.శనివారం తెల్లవారుజామున విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం గుల్లతాండకు చెందిన చవాన్ శంకబాయ్ (36) కూతురు చవాన్ శివాని (14)ఇంట్లో నిద్రపోతున్న క్రమంలో ఎండ…

మీడియాపై దాడులు ఖండించిన శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) మీడియాపై దాడులను ఖండిస్తూ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతూ శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక తహ సీల్దార్ కార్యాలయం యం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా…