Month: April 2025

పెద్దపల్లి పావనం పల్లి మధ్య శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

పోస్టుమార్టం నిమిత్తమై గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు వ్యక్తి ఆచూకీ తెలిసిన వాళ్లు మల్దకల్ ఎస్సై సెల్ : 8712670295 సంప్రదించగలరుఎస్సై.నందీకర్మల్దకల్ మండలంగద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 27 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని పెద్దపల్లి పావనం…

వరంగల్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో సకలజనులు సంతోషంగా ఉన్నారు.బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఎగురవేసిన మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా జిల్లా గద్వాల జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే…

కర్నూల్ నగరంలో బళ్లారి చౌరస్తా దగ్గర కామాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో.మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మానవపాడు మండలం హై స్కూల్ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ఉచిత వైద్య శిబిరం కామాక్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.శాంతినగర్ సిఐ టాటా బాబు, భాస్కర్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.కామాక్షి హాస్పిటల్…

ఉత్తరకంచిలో జనసేన జెండా ఆవిష్కరించిన జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు,కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు)అన్నారు.ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శీరం…

ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డొక్కా సీతమ్మ సేవా సమితి,వివేకానంద సేవా సమితి, ఎల్ఐసి ఏజెంట్లు…

GRCC ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైన క్రికెట్ “సూపర్ 30 ” మట్టిలో మాణిక్యాల అన్వేషణ.

మన న్యూస్, గూడూరు :- చెన్నూరు వాసి NRI అయినటువంటి జక్కంరెడ్డి శశాంక్ రెడ్డి సహకారంతో, GRCC డైరెక్టర్ రామ్ గోపాల్ పర్యవేక్షణలో గూడూరు రూరల్ గ్రామం చెన్నూరులో క్రికెట్ “సూపర్ 30” టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతిభావంతులైన 15…

ఘనంగా వేదం మొబైల్స్ వార్షికోత్సవం..

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి నగరంలోని వేదం మొబైల్స్ 24 వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదం మొబైల్స్ అధినేత ఆముదాల ప్రభాకర్…

ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందనీయం.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఏ బి హెల్పింగ్ హాండ్స్ చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందినీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్…

దుర్గాడ శివాలయంలో శ్రీ లలితా దేవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున చైత్రమాసం, మాస శివరాత్రి.. శని త్రయోదశి, శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు.శ్రీ లలితా…

కొనసాగుతున్న 143 వారం కూడా డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :– 143 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.143 వారాలు గా దూడల సంతకు వస్తున్న…