Month: April 2025

మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలు కాపాడుకోవాలి,

మన న్యూస్ ఏప్రిల్ 26:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో గోగాడివలస మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలి శ్రామిక మహిళ నాయకురాలు సిఐటియు నాయకులు కే పార్వతీదేవి కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా…

నవ ధాన్యాల సాగుతో రైతులకు సిరులు పంట -అధికారులుతో రైతుల విజయ గాధలు

మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 26:- నవధాన్యాల సాగు మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు చేపట్టడం ద్వారా ఎలాంటి ఎరువులు వాడకుండానే రసాయన ఎరువులు సగానికి తగ్గించి అధిక దిగుబడులు పొందవచ్చని పాచిపెంట మండల రైతులు రేయి వెంకట్రావు,లండ నారాయణరావు తెలిపారు.శనివారం…

నెల్లూరు రూరల్ 26 డివిజన్ల ముఖ్య తెలుగుదేశం పార్టీ నేతలతో 303 అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్ నెల్లూరు రూరల్,ఏప్రిల్ 26 :– నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి…

ఎస్ డి హెచ్ ఆర్ లో చదువుతున్న 215 మంది విద్యార్థులకు భారీగా ఉద్యోగ అవకాశాలు

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని శ్రీదేవపట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ( ఎస్ డి హెచ్ ఆర్) 215 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి…

ఎమ్మెల్యే చే గంగ‌జాత‌ర పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

మన న్యూస్,తిరుప‌తిఃతాత‌య్య‌గుంట గంగ‌జాత‌ర వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం ఆవిష్క‌రించారు. మే 6వ తేది చాటింపుతో జాత‌ర ప్రారంభ‌మై మే 13వ తేది వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని ఆయన చెప్పారు. మే 14 తేది తెల్ల‌వారుజామున అమ్మ‌వారి…

భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి- నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 26:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డిఓ, పోలీస్ శాఖ మరియు వివిధ శాఖల సంబంధిత అధికారులతో శనివారం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి…

నెల్లూరు నగరం 39 వ డివిజన్ లో వైయస్సార్సీపి ఆధ్వర్యంలోమజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 26 :– వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత తౌఫిక్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పలువురు స్థానికులకు చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా మజ్జిగ అందజేశారు.చలివేంద్రం ఏర్పాటు ఆలోచన చేసిన…

మ‌హిళ‌ల ప‌క్ష‌పాతి ఎన్డీఏ ప్ర‌భుత్వం- ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిఃమ‌హిళ‌ల సాధికార‌త కోసం ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామిని ప్ర‌భుత్వం నెర‌వేరుస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఉచిత కుట్టు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని సిఎన్ సి సెంట‌ర్ లో ఎమ్మెల్యే…

రెండు రోజుల్లో తూకం ప్రారంభించాలి.. డిఆర్డిఓ పిడి సురేందర్

మన న్యూస్,నిజాంసాగర్,కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత లేకుండా చూస్తామని డిఆర్డిఓ పిడి సురేందర్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని అయిన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తూకం ప్రారంభించకపోవడంతో…

ఆడపిల్లలను, చెట్లను శ్రద్ధతో కాపాడుకోవలసిన బాధ్యత మనదే..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ఆడపిల్లలు, మొక్కలు,చెట్లు సమాజ హితులనీ, వీరిని ఆజీవమూ (జీవితాంతం) నిత్యం ప్రత్యేక శ్రద్దతో కాపాడు కోవాల్సిన సామాజిక నైతిక బాధ్యత మన అందరిపైనా విధిగా ఉందని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు, వజ్రకూటం గ్రామ…