Month: April 2025

బోడిరెడ్డి.చిన్నమ్మరెడ్డి మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

మన న్యూస్, పెరుమాళ్ళుపల్లి, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం పెరుమాలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్,రాష్ట్ర బిజెపి కౌన్సిల్ నెంబర్ మండల బిజెపి మాజీ మండల అధ్యక్షులు బొడిరెడ్డి.హనుమంతురెడ్డి మరియు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోడిరెడ్డి.చంగలపండురెడ్డి తండ్రి బోడిరెడ్డి.చిన్నమరెడ్డి ఈరోజు…

తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చెరిన చింతల.శిరీష కృష్ణ

Mana News, Tirupati :- తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నాగలాపురం మండలానికి చెందిన చింతల.శిరీష కృష్ణ సత్యవేడు లో జరిగిన అసెంబ్లీ క్రియాశీల సభ్యుల సమావేశంలో తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారి సమక్షంలో భారతీయ జనతా…

వైకాపా హయాంలోనే తిరుపతి తిరుమల దేవస్థానాల ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారు…తితిదే మాజీ ఛైర్మెన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్

మన న్యూస్,గూడూరు,ఏప్రిల్13:తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ఆదివారం నాయకులతో కలిసి మీడియా తో మాట్లాడుతూ…..గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ కరుణాకర్ రెడ్డి వాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే YCP హయాంలో తితిదే ప్రతిష్ఠను…

ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విజయదుందుభి.

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్-2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విద్యార్థులు అన్ని గ్రూపులలోను అద్భుతమైన ప్రతిభ కనబర్చినారు.సీనియర్ ఇంటర్ Bi.P.C విభాగంలో కె. యామిని 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి…

నెల్లూరు రూరల్ లో గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ,ఎన్నికలవేళ మాత్రమే రాజకీయాలు

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 12 : నెల్లూరు రూరల్,వేదాపాళెం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం నుండి డైకాస్ రోడ్డు వరకు రోడ్డును పరిశీలించిన నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.2 కోట్ల…

గోమాత, గోవిందుడితో ఆటలొద్దు,వైసీపీ నేతలకు హితవు పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి,ఏప్రిల్ 12:తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగడం వైసీపీకి అలవాటుగా మారింది అనే సర్వేపల్లి ఎమ్మెల్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.గతంలో చంద్రబాబు నాయుడి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి…

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరం…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం లో ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ని పురస్కరించుకొని వారోత్సవాలలో భాగంగా శంఖవరం జై…

కేజీబీవీలో వెలసిన దళిత చదువుల తల్లి…

మన న్యూస్ శంఖవరం అపురూప్ : శంఖవరంకాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలు 11, 12వ తరగతులలో ప్రతిభను కనబరిచారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం 11, 12 తరగతుల ఫలితాలు విడుదల…

పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది..చదువుల తల్లికి అభినందనలు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్): పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది అని చదువుల తల్లి కొంకిపూడి నవ్య శ్రీ కి శంఖవరం అంబేద్కర్ కాలనీ నివాసులు అభినందనలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ కాలనీకి…

రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా— దేవసాని ఆదిత్య రెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గా దేవసాని ఆదిత్య రెడ్డి గారిని నియమితులైన…