ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలొ మిలటరీ, సామాన్యులను, పర్యాటకులను ఇలా ఇంతమందిని దారుణంగా చంపడం జరిగింది ఇది దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది విచ్ఛిన్నకారులు ఉగ్రవాదులు చేస్తున్న…