Month: March 2025

అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం చాటుకున్న ఉషా

చిత్తూరు మార్చ్ 07 మన న్యూస్ అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం నిరూపించిన ఉషా, మదనపల్లె ఆంగళ్ళు వద్ద రోడ్డు పక్కన మండుటెండలో ఉన్న అనాధను చూసి చలించిన, ఉషా, ఆమెకు ఆహారం అందించి, గొడుగు ఇచ్చి, అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో…

బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెక్క అందజేత

మనన్యూస్,కామారెడ్డి:రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన గజ్జల లింగం గతంలో పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించగా,విద్యుత్ శాఖ ఎక్స్గ్రేషియా క్రింద రు 5 లక్షల రూపాయల విలువ గల చెక్కును శుక్రవారం విద్యుత్ అధికారులతో కలిసి జిల్లా…

జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి,,జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు

మనన్యూస్,గొల్లప్రోలు:మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా దాసరి…

సాయి నగర్ ఫ్రెండ్లీ బ్రాందీ షాపు లైసెన్స్ ను రద్దు చేయాలి ఏ ఐ వై ఎఫ్ డిమాండ్

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిబ్రాందీ షాప్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన-ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా…

కాకినాడ బార్ అసోసియేషన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మనన్యూస్,కాకినాడ:గొల్లప్రోలు కాకినాడ బార్ అసోసియేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని న్యాయమూర్తులు,మహిళ న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.న్యాయవ్యవస్థలో మహిళా న్యాయవాదుల అంతా ముందంజలో ఉండాలని పలువురు జడ్జిలు పిలుపునిచ్చారు.జడ్జిలు పీ.కమలాదేవి,కే శ్రీదేవి, నికిత ఆర్ ఓరా,ఎం హరి నారాయణ ఈ కార్యక్రమంలో…

పరీక్ష ప్యాడ్ల వితరణ

మనన్యూస్,నారాయణ పేట:పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల అవసర నిమిత్తం కొరకై ప్యాడ్లను వితరణ చేయడం జరిగిందని కూన్సి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్ తెలిపారు. నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణ మండలంలోని కున్సి గ్రామములో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత…

బస్సుల కోసం ఎండలోనే నిరీక్షణ ప్రయాణ ప్రాంగణం లేక ఇక్కట్లుపట్టించుకోనని పాలకులు, అధికారులు

ముందే ఎండాకాలం భగ్గు భగ్గుమంటున్న వేడిలో చంకలో పసి పిల్లలను ఎత్తుకొని గంటలకొద్దీ బస్సుల కోసం నిలబడాలంటే ఏలానిలువ నీడ లేదు కూర్చునే పరిస్థితి లేదంటున్నా ప్రయాణికులు మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామం ఈ గ్రామ స్టేజి…

వడదెబ్బ బారినుండి ప్రజలు జాగ్రత్త వహించాలి

రోజు రోజు కి 39 డిగ్రీల నుండి 40డిగ్రీల ఎండ విస్తున్నది కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలి మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గట్టు మండలంలో పర్యటిస్తున్న గద్వాల్ సారధి ప్రభుత్వ కళాకారుల అవగాహనా…

అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి..ఎమ్మెల్యే తోట..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో…

ఈద్గా రోడ్డు నిర్మాణంకై ఎమ్మెల్యే కు వినతి

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈద్గా రోడ్డు నిర్మాణంకై ఎమ్మెల్యే డాక్టర్ వాకటి శ్రీహరికి శుక్రవారం కర్ని గ్రామ మైనార్టీ సోదరులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రంజాన్ మరియు బక్రీద్ పండుగలను పురస్కరించుకొని నమాజ్ నిమిత్తం…