Month: March 2025

వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

Mana News :- హైదరాబాద్‌: వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. భారాసను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, డిసెంబర్‌ వరకు పార్టీ బలోపేత కార్యక్రమాల్లో…

ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం పట్ల హర్షం

వి వి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానం అమలు చేయాలి టెలికం అడ్వైజర్ కమిటీ సభ్యులు మేకల కృష్ణ మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:భారతదేశంలో గల కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు గుర్తింపుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని కొని…

కుమారుడి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ యజమాని తాళ్లూరి గొల్లాజి,రాధ దంపతుల ప్రధమ కుమారుడు తాళ్లూరి కామేశ్వరరావు కరోనా సమయంలో అస్వస్థకు గురై మృతి చెందడం జరిగింది.బుధవారం నాడు కామేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక దయానంద సరస్వతి…

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తాలోకాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులు,ఎస్సీ వర్గీకరణ బిల్లు,రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం…

స్పందించిన జడ్జి _ మతి స్థిమితం లేని యువతికి వైద్యం

మనన్యూస్,కాకినాడ:సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగరంలో మతిస్థిమితం లేక శరీరంపై సగం దుస్తులు కప్పుకుని తిరుగుతున్న యువతికి మానవీయ కోణంలో ఒక జడ్జి స్పందించగా ఆమె ఆదేశాలతో వైద్యం అందుతోంది. పైగా ఆ మతిస్థిమితం లేని యువతికి జడ్జి సహకారంతో…

దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకట్ట _ రెండు పిస్టళ్లు, 17 బుల్లెట్లు స్వాధీనం

మనన్యూస్,కాకినాడ:ఒకేసారి జీవితంలో ఏదో ఒక దొంగతనం చేసి స్థిరపడిపోవాలనే దురాలోచనకు కాకినాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. బ్యాంక్ లేదా ఏటీఎంలను దోచేద్దాం అనుకున్న ఒక పాత నేరస్తుడిని కాకినాడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విషయాలను బుధవారం కాకినాడ…

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

మనన్యూస్,జోగులాంబ గద్వాల జిల్లా :కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కొదండపురం సమీపంలో జాతీయ…

ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయించాలని

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉదయం 6 నుండే సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ…

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో…

రేవంత్ కు బీసీ సమాజం రుణపడి ఉంటుంది

బీసీ రిజర్వేషన్లు పెంచడంపై హర్షం వ్యక్తం చేసినకాంగ్రెస్ నాయకులు బయ్యారం క్రాస్ రోడ్ లో ఘనంగా సంబరాలు మనన్యూస్,పినపాక నియోజకవర్గం:విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోట కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బయ్యారం క్రాస్ రోడ్…