Month: March 2025

విద్యార్థులకు స్టడీ మెటీరియల్,ప్యాడ్స్ అందించిన ఎంఎన్ఆర్ టీం సభ్యులు ఇటీకాల గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,మంచాల:ఎంఎన్ఆర్ యువ సేన సభ్యులు ఇటీకాల గోవర్ధన్ రెడ్డి తన సొంత గ్రామమైన రంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్…

ఎల్‌.బి.నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై నికృష్టపు ఆరోపణలు మానుకోవాలి

మనన్యూస్,ఎల్.బి.నగర్:నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతపై నికృష్టపు ఆరోపణలు మానుకోవాలి.బీజేపీ,కాంగ్రెస్‌ కార్పొరేటర్లది అసంబద్ధ సంబంధం.కలెక్షన్‌ కింగ్‌లుగా మారిన బీజేపీ,కాంగ్రెస్‌ కార్పొరేటర్లు.కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చేతిలో కీలుబొమ్మలు బీజేపీ కార్పొరేటర్లు.బీజేపీ,కాంగ్రెస్‌ కార్పొరేటర్ల తోలు బొమ్మలాట తతంగం ప్రజలకు తెలుసు.ఎల్‌.బి.నగర్‌.నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆలేటి రంగేశ్వరి.నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,ఎల్‌.బి.నగర్‌…

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంక్షలు ఎత్తివేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. ఈనపల్లి పవన్ సాయి మనన్యూస్,పినపాక నియోజకవర్గం:తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధీ, ప్రజా పోరాటాలకు ఉస్మానియా కేంద్రంగా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి హక్కులు కోసం కాకుండా క్యాంపస్ వెలుపల జరిగే పోరాటాలకు వెన్నుదన్నుగా ఉస్మానియా నిలుస్తోందినీ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ…

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికిసామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు…

బుచ్చిబాబు ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:టి కె ఆర్ కమాన్ దగ్గర లో గాడిపల్లి చంద్రమౌళి,ఏళ్ల రామ్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో బుచ్చిబాబు ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్ అని,తమ రెస్టారెంట్ నందు వెజ్ నాన్…

కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ ప్రారంభోత్సవం

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం అల్మాస్గూడ న్యూ మధురానగర్ రోడ్ నెంబర్ 1 లో కులకర్ణి భార్గవి,మధు సుధన్ నేతృత్వంలో కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రారంభోత్సవ ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్…

సొంత డబ్బులతో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మనకోసం మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్ తన స్వంత ఖర్చుతో పరీక్ష ప్యాడ్,సామాగ్రిని అందజేశారు.ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ఏదోవిధంగా…

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి రిమాండ్.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మద్దూరు మండలానికి చెందిన 17 సంవత్సరాల ఒక మైనర్ బాలికను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బళ్ళు నాయక్ తండాకు చెందిన ధనవాత్ పవన్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించి సబ్ జైలుకు తరలించడం…

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “దీక్ష” త్వరలో విడుదల.

Mana News ;- ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్…