Month: March 2025

జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా కార్యవర్గ సమావేశము

మనన్యూస్,కామారెడ్డి:జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా చైర్మన్ మహిపాల్ ఆధ్వర్యంలో సోమవారం రోజునా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల చైర్మన్ లను జనరల్ సెక్రటరీలను నియమిస్తూ వారికి నియామక…

పంట పొలాలకు వెళ్లే దారిలో ప్రహరి గోడ నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం

మనన్యూస్,కామారెడ్డి:మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారు సర్వేనెంబర్ 85లో నిర్మల సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవధాన్ కాన్వెంట్ వారు నిర్మిస్తున్న భూమిలో ప్రహరీ గోడ విషయంలో రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు,రామేశ్వర పల్లి తాండ రైతులు…

అంబేద్కర్ ఉగాది పురస్కారం అందుకున్న ఖండవల్లి లోవరాజు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) దళిత ఉద్యమ నేత బిఎస్పి పిఠాపురం ఇన్చార్జ్ కండవల్లి లావరాజుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా ఉగాది పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర…

రాప్తాడులో ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌తో పోలీసుల ఓవరాక్షన్‌

Mana News, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఎక్కువయ్యాయని…

‘పీ4’.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు

Mana News :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘జీరో పావర్టీ- పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సమాజంలో గేమ్ ఛేంజర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్…

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన ప్రత్తిపాడు బీఎస్పీ నాయకులు..

మన న్యూస్ రౌతులపూడి (అపురూప్) పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తే పుణ్య ప్రాప్తి కలుగుతుందని ప్రత్తిపాడు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం లోని స్థానిక మదీనా…

డొక్కా సీతమ్మ గారి సేవ సమితి ఆధ్వర్యంలో ఏలేశ్వరం ఉగాది పచ్చడి పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి సేవాసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీచేపట్టారు. కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం, విశ్వహిందూ పరిషత్,మాతృ శక్తి సభ్యులు…

తగ్గు వారి పల్లి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు లోక బ్రదర్స్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం మార్చ్ 29 మన న్యూస్ తగ్గు వారి పల్లి పంచాయతీ లో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఎన్. పి.…

విశ్వావసు తెలుగు సంవత్సర ప్రాముఖ్యతను తెలిపిన ప్రముఖ జ్యోతిష్య పండితులు చక్రధర సిద్ధాంతి

చిత్తూరు (తిరుపతి ) మార్చ్ 29 మన న్యూస్ ఆర్థిక సమృద్ధికి పెట్టింది పేరు విశ్వావసు నామ తెలుగు సంవత్సరమని వెల్లడించారు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత, జ్యోతిష్య చక్రవర్తి, ప్రముఖ జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి.తెలుగు…

శ్రీ గణపతి నూతన పాన్ షాప్ ప్రారంభించిన మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రతిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గుమ్మిడి రామకృష్ణ గారి శ్రీ గణపతి నూతన పాన్ షాప్ ప్రారంభించిన.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…