Month: February 2025

కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కు రెండు రోజులపాటు సీనియర్ అధికారులతో శిక్షణ కార్యక్రమం

క్రమశిక్షణ నిజాయితితో విధులు నిర్వహించాలి–స్టేషన్‌కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి. మనన్యూస్,కామారెడ్డి:- పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని,పొలిసు డ్యూటీ లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని,బాధతో…

1/70 చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలి,

మనన్యూస్,సాలూరు:1/70 చట్టాన్ని ప్రభుత్వం తొక్కు పెట్టి గిరిజన ప్రాంతాలను బడ వ్యాపారస్తులకు పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పాలని ఈ ప్రభుత్వం చూస్తుందని.గిరిజలంతా ఏకమై ఈనెల 11,12 గిరిజన సంఘాలు ఇచ్చిన బందుకు అందరూ సంపూర్ణ మద్దతు పలికి అధిక సంఖ్యలో పాల్గొని బందును…

మల్లమ్మ కుంట లో 90% దళితుల భూములు లాక్కొని,ప్రాజెక్ట్ నిర్మించడము దుర్మార్గ ప్రక్రియ అని ,తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు KMS. శ్రావణ్ కుమార్ రాయల్ తో గోడు విన్నవించుకున్న తనగల రైతులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం లోని,నారాయణ పురం గ్రామంలో,తెలంగాణ స్టేట్ యూత్ లీడర్ KMS. శ్రావణ్ కుమార్ రాయల్ ,VHPS లీడర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కలిసి,తనగల రైతులు తమ యొక్క గోడును విన్నవించుకున్నారు మల్లమ్మ కుంట అనే ప్రాజెక్టు పేరుతో…

కవాడి పల్లిలో ఘనంగా స్వామి దేవ్ నారాయణ్ మందిర్ ప్రారంభోత్సవం

రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే సచిన్ పైలెట్ మనన్యూస్,అబ్దుల్లాపూర్మెట్:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడి పల్లి గ్రామ పరిధిలో రాజస్థాన్ గుజ్జర్ సమాజ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన స్వామి దేవ్ నారాయణ్ మందిర్ ప్రారంభోత్సవంలో రాజస్థాన్ రాష్ట్రం మాజీ ఉప…

సరూర్ నగర్ లో మెగా ఫైర్ హౌస్ మల్టీక్యూజైన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం

మనన్యూస్,సరూర్,నగర్:సరూర్ నగర్ లో డివిజన్ లోని వి ఎం హోమ్ ఎదురుగా శ్రీ బాలాజీ టిఫిన్స్ పైన గంజి విజయ్,చింత కింది శ్రీకాంత్ సంయుక్త నేతృత్వంలో మెగా ఫైర్ హౌస్ మల్టీక్యూజైన్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల…

చెందుర్తి సర్వే నెంబర్ 1 లో వున్న 456 ఎకరాల సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి

మనన్యూస్,గొల్లప్రోలు:చెందుర్తి గ్రామ సర్వేనెంబర్1లో వున్న భూముల్లో గత 40 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ఎస్సీ,బీసీ పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అనగా 10.2 2025న సర్వే నెంబర్ 1 లో ఉన్న సాగుదారులందరు కలసి చెందుర్తి…

ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర,,అధికార పార్టీలు వెనక్కి తగ్గకపోతే,,మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్

మనన్యూస్,గొల్లప్రోలు:ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర మాత్రమేనని,అధికార పార్టీలు వెనక్కు తగ్గకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుం దని రాక్స్(కుట్రపూరిత ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన),మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్.రత్నాకర్ పేర్కొన్నారు.దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ ని స్పష్టం చేశారు.అధికార పార్టీలు వెనక్కి…

పేకాట శిభిరంపై పోలీసులు దాడి 6 గురు వ్యక్తుల అరెస్ట్,రు.1,78,840/- నగదు,స్వాధీనం

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ వారి ఆదేశాలతో,కాకినాడ ఏఎస్ పి మనీష్ దేవరాజ్ పాటిల్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు సిబ్బంది తో కలిసి గొల్లప్రోలు…

ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ కాళహస్తిశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి అందించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ ఈవో బాపి రెడ్డి గారుముందుగా వేద పండితులు స్వామివారి శేష…

ఏలేశ్వరం నడిబొడ్డున ఉన్న బంగారం షాపులో రూ 30 లక్షలు చోరీ.

నగల దుకాణంలో చోరీపోలీసు జాగిలంతో క్లూస్‌ టీం పరిశీలన 30 లక్షలు ఆభరణాలు చోరీ దుకాణం వెనుకవైపు గోడ తవ్వి దొంగతనం పక్కా వ్యూహంతో వ్యవహరించిన దుండగులు సీసీ కెమెరాలు ధ్వంసం మనన్యూస్,ఏలేశ్వరం:నగర పంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్డు బాలాజీ చౌక్…