Category: ఆంధ్రప్రదేశ్

మహిళ,గిరిజన అభివృదే ప్రభుత్వ ధ్యేయం

మన న్యూస్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరి శికర గ్రామాల్లో 7 I.T.D.A ల పరిధిలో 14.27 కోట్ల వ్యయంతో 76 బర్త్ వెయిటింగ్ హోమ్స్ గర్భిణీలు ఏడు రోజులు ముందుగా వచ్చి ఉండటానికి మరియు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు…

టీడీపి నేత బాలకృష్ణ స్వగృహం నందు ముందుస్తు క్రిస్మస్ వేడుకలు

బంగారుపాళ్యం డిసెంబర్ 23 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట తెలుగుదేశం పార్టీ మండల యూనిట్ ఇంచార్జ్ రామినేని బాలకృష్ణ నాయుడు స్వగృహం నందు ఈరోజు స్థానిక క్రిస్మస్ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక…

స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్యశిబిరం.200మందికి కంటి వైద్య పరీక్షలు

మన న్యూస్: ప్రతినిధి)ఏలేశ్వరం స్పార్క్ సంస్థ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్).ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్.సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆరోగ్య లో భాగంగాసంస్థ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ వి వెంకట్ రెడ్డి…

ఏబిసిడి అవార్డు అందుకున్న సీఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్

ఐరాల డిసెంబర్ 22 మన న్యూస్ ఏబిసిడి అవార్డు అందుకున్న కార్వేటినగరం సిఐ హనుమంతప్పని కలిసిన తిరుమల హరినాథ్. ఆదివారం కార్వేటి నగరం సీఐ హనుమంతప్పని మర్యాదపూర్వకంగా కలిసిన ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్…

పూర్వ విద్యార్థినీ విద్యార్థుల అపూర్వ సమ్మేళన మహోత్సవం.

తవణంపల్లి డిసెంబరు 22 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ నారాయణద్రి కళ్యాణమండపం నందు తవణంపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 91-92 సంవత్సరములో పదవతరగతి చదువుకున్న 90 మంది విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ…

బీసీ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఎన్నిక

మన న్యూస్:తిరుపతి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం స్థానిక జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో బి సి ఈఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టి గోపాల్, ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ యాదవ్ ముఖ్య…

తూర్పు డెల్టా చైర్మన్ గా మురాల శెట్టి సునీల్ కుమార్

మన న్యూస్: గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడిగా మురాలశెట్టి సునీల్ కుమార్(జనసేన)ఎంపికయ్యారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా తమలంపూడి సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. తూర్పు డెల్టా పరిధిలోని 16సాగునీటి సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు…

గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం.రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం

మన న్యూస్: పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా…

ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ ను సన్మానించిన చక్రధర్ సిద్ధాంతి

మన న్యూస్:వెదురుకుప్పం తిరుపతి జిల్లా రొయ్య హాస్పిటల్ ఓపి ప్రాంగణంలో శనివారం జరిగినటువంటి సమావేశంలో ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ గారిని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర్ సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు రాష్ట్ర నంది…

సోక్రటీస్ స్కూల్ లొ ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు

మన న్యూస్: వెదురుకుప్పం మండలంలోని సోక్రటీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దేవళంపేట నందు ముందస్తుగా గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గుణశేఖర్ గణిత ఉపాధ్యాయులు గణేష్ రెడ్డి,…