Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరు లో 52 వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ షైక్ మహబూబ్ భాషా ఆద్వర్యంలో చిరు వ్యాపారుల భరోసా కార్యక్రమం.

మనన్యూస్,నెల్లూరు:నగరంలోని 52 వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ షైక్ మహబూబ్ భాషా ఆద్వర్యంలో శుక్రవారం చిరు వ్యాపారుల భరోసా కార్యక్రమం జరిగింది.శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు…

ప్రియతమ తెలుగు దేశం పార్టీ నాయకత్వ కుటుంభ సభ్యులందరికీనమస్కారం

మనన్యూస్,వింజమూరు:తేది.29.03.2025, శనివారం నాడు ఉదయం మన తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ / పంచాయతీ / మండల కేంద్రములలో కార్యకర్తలు నాయకులందరూ పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమాలను పండుగ వాతావరణములో ఘనంగా నిర్వహించవలెనని తెలియచేయడమైనది.అలానేగ్రామ /…

కోటితలంబ్రాలు, ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ఆహ్వానం.

మనన్యూస్:ఎమ్మెల్యేని ఆహ్వానించిన సమరసత ఫౌండేషన్ కలిగిరి మండల కన్వీనర్ కదిరి రంగారావు సురేఖ దంపతులు, మేకపాటి మాల్యాద్రి నాయుడు..!శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, అయోధ్య, భద్రాచలం మరియు ఒంటిమిట్ట, పుణ్యక్షేత్రాలలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తరంబ్రాలను అన్ని ప్రాంతాల…

నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమితులు అయిన బట్టేపాటి నరేంద్ర రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కోవూరు నియోజకవర్గ వైసిపి నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి…

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని కలిసిన 5 డివిజన్ వైసిపి నేతలు.

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ ఆఫీసులో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో 5 వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు భేటీ అయ్యారు . ఈ సందర్భంగా డివిజన్ లో విషయాలపై చంద్రశేఖర్ రెడ్డి తో చర్చించారు.డివిజన్ లో పార్టీ బలోపేతం దిశగా…

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో 16 వ డివిజన్ వైసిపి నేతలు భేటీ

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని 16వ డివిజన్ ఇన్ చార్జ్ సగిలి జయరామి రెడ్డి ఆధ్వర్యంలో మణి, మస్తానయ్య, సాంబమ్మా లతో పాటు పలువురు, పార్టీ…

గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుకై ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్.

మనన్యూస్,వింజమూరు:స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ భారత్ నిధుల నుండి చాకలి కొండ మరియు కాటేపల్లి పంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు కార్యదర్శులకు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో…

నెల్లూరులో జనసేన నాయకులు గుర్రం కిషోర్ మరియు కళ్యాణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:సిటీ,జనసేన ఎనిమిదో డివిజన్ నాయకులు గుర్రం కిషోర్ మరియు కళ్యాణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రాంగణంలో ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు.మొదటి రోజు పదవ క్లాస్ పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులకు శీతల పాననయాలని అందించారు.ఈ…

నెల్లూరులో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:సంతపేట 49 వ డివిజన్ ఈద్గామిట్ట ప్రాంతంలో మజ్జిగ జయకృష్ణా రెడ్డి మరియు ఖాదర్ బాషా ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్…

ఆదాల ప్రభాకర్ రెడ్డి కు స్వర్ణ వెంకయ్య ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీగా నియమితులైన పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని ఆదాల కార్యాలయంలో ఆయన…