Category: ఆంధ్రప్రదేశ్

పూడిక తీత పనులను ప్రారంభించిన సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: కూటమి ప్రభుత్వం ద్వారానే రైతులకు మేలు చేకూరుతుందని సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాలతో మండలంలో ఉన్న ఏలూరు వెంకటపతి రాజు…

నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా-కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తెలుగుదేశం పార్టీ

Mana News, శ్రీకాళహస్తి.:- శతాబ్దాల చరిత్ర కలిగిన క్షవర వృత్తిని ఆధారంగా చేసుకొని బ్రతుకు జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట…

యాత్రికులపై దాడి చేయడం హేయమైన చర్య—CPI— నాగ దాసరి ఇమ్మానుయేలు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఉగ్రవాదుల చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఐ బద్వేలు మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానుయేలు సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగేవెంకటరమణ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎద్దుల ఈశ్వర్…

పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ— సిపిఐ(యమ్ – యల్)— లిబరేషన్ పార్టీ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: ఏప్రిల్ 22న బైసరాన్, పహల్గాంలో నిరాయుధ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సిపిఐ(యమ్- యల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నదని, ఈ దాడిలో మరణించిన మరియు గాయపడిన బాధితులకు పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నదని,బాధిత…

జ‌న‌సేన మౌన నిర‌స‌న

మన న్యూస్,తిరుప‌తిః– జ‌మ్మూకాశ్మీర్ లోని ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌దాడిలో మృతి చెందిన వారికి జ‌న‌సేన ఘ‌నంగా నివాళులు అర్పించింది. గురువారం సాయంత్రం ఎన్డీఓ కాల‌నీలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో పార్టీ నాయ‌కులు మౌన నిర‌స‌న నిర్వ‌హించారు. జ‌న‌సేన పార్టీ మృతుల‌కు నివాళిగా…

ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల తో ర్యాలీ..

మన న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 25 :– జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ నిర్వహించారు. గాయపడిన పర్యాటకులు త్వరగా…

కావలిలో ఏప్రిల్ 27వ తేదీ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ.

మన న్యూస్, కావలి, ఏప్రిల్ 25 :– కావలి నియోజకవర్గ దివ్యాంగులకు విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. 27న సమావేశానికి ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. హాజరు కానున్న…

తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లతో సమావేశమైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్,తిరపతి / నెల్లూరు, ఏప్రిల్ 25:– తిరుపతి,అన్నమయ్య జిల్లాల పర్యటనలో భాగంగా తలకోనలో శుక్రవారం ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి అపస్మా ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు అందరూ…

నెల్లూరులో జనసేన నాయకులు మానవహారం

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 25:– కాశ్మీర్ హమరా హై….. పాకిస్తాన్ షర్మనా హై…… ఉగ్రవాద దాడిలో ఏరులై పారిన ప్రతి భారతీయుడు రక్తపు బొట్టుకు లెక్క చెబుతాం.జాతి సమైక్యతను సమైక్యతకు భంగం కలిగించే పిచ్చి కుక్కలను తరిమికొడదాం. భారత్ మాతా కి జై….…

నెల్లూరు నగర కార్పొరేషన్ లో బీవినగర్ మరియు కొండయ్యపాలెం రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జిలపై అధికారులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష సమావేశం

మన న్యూస్,నెల్లూరు రూరల్,ఏప్రిల్ 25: నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయపాలెం గేట్ మరియు బి. వి. నగర్ రైల్వే బ్రిడ్జిలపై నగర కమిషనర్ నందన్, ఆర్డిఓ, విద్యుత్ శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ, కార్పొరేషన్,రైల్వే శాఖ అధికారులతో శుక్రవారం ప్రత్యేక…