ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్,ఆస్పత్రి సూపర్డెంట్ శైలజా శనివారం చలివేంద్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఆయన అన్నారు.ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అంతే కాకుండా దాతల సహకారంతో షెడ్డు నిర్మించామని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.అలాగే ఆసుపత్రి సూపర్డెంట్ సైలజ మాట్లాడుతూ వాగు రాజేష్ చైర్మన్ అయ్యాక ఆస్పత్రి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా ఆయన పనిచేస్తున్నారని ఆమె అన్నారు.అనంతరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో, వైద్యులు ఎన్ రఘుపతి,కే లావణ్య, టిడిపి నాయకులు ఋగత శ్రీనివాసరావు,సామంతుల గోపి,రాతికింద సతీష్,మామిడి శ్రీను,అనంతారపు రాజు,సిరి ఫుడ్ కృష్ణ, దేవకి కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పరిమళా కుమారి, చక్రవర్తి,గోడత రాజు,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎల్బీనగర్లో ప్రమాదం

    ఎల్బీనగర్లో ప్రమాదం

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ