Category: ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే10:= ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి నుండి వచ్చిన మూడు చెక్కులను మంత్రి సంధ్యారాణి పంపిణీ చేశారు. పట్టణంలో ని కోటవీధికి చెందిన తాలాడ సుభద్రమ్మకు 65,931, రూపాయలు,19 వార్డులోని ఉన్న రాపాక సూర్య కుమారికి…

ఇండియన్ ఆర్మీలో 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించా… మానసిక ఉల్లాసంతో పాటు మెరుగైన విద్యా ప్రమాణాలను అందిస్తున్నాం… వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి శేషారెడ్డి..

మన న్యూస్,తిరుపతి, : ఇండియన్ ఆర్మీలో ఇప్పటివరకు తమ వద్ద శిక్షణ తీసుకున్న 6 వేల మంది యువతను చేర్పించడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి. శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు…

అరుణోదయ 50 వసంతాల ముగింపు సభలను జయప్రదం చేయండి-బి.రమేష్

మన న్యూస్ : అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య 50 వసంతాల ముగింపు సభల కరపత్రాలను మండల కేంద్రం గొల్లప్రోలు, జగనన్న కాలనీలో ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 145 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 10 మన న్యూస్ : జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో,నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి…

శ్రీశ్రీశ్రీ మందగిరి శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు మేడ మధుసూదన్ రెడ్డి

సిద్ధవటం న్యూస్ – మే 10:– సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కనుములోపల్లె సమీపంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం శనిత్రయోదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే…

మీడియాపై దాడులు ఖండించిన శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) మీడియాపై దాడులను ఖండిస్తూ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతూ శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక తహ సీల్దార్ కార్యాలయం యం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా…

అమెరికా ఒక్లా హోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చందనా రెడ్డి

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. అమెరికాలో టాప్ యూనివర్సిటీ ఓక్లహోమా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పట్టాను చందనారెడ్డి అందుకున్నారు.. ఎస్ఆర్ పురం మండలం రాజులూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ భాస్కర్ రెడ్డి సతీమణి చందనా రెడ్డి ప్రపంచ…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బూత్ కమిటీ అధ్యక్షులుగా జె. కొత్తూరు భానుప్రకాష్ రెడ్డి

మన న్యూస్ (బంగారుపాళ్యం మండలం) మే-9:- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బంగారు పాల్యం మండల బూత్ కమిటీ అధ్యక్షుడిగా…

ఆధార్ కేంద్రం, ఆర్టీసీ బస్సు సర్వీసు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులతో మారిన గొడుగుచింత రూపురేఖలు

గొడుగు – చింత లేని గ్రామం.. “సొంత గ్రామంలో అభివృద్ధి వర్షం కురిపిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్..” “ఎమ్మెల్యే చొరవతో ఆధార్ కేంద్రం‌ ఏర్పాటు..” “అందుబాటులో ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వైపు అడుగులు..” మన న్యూస్ పూతలపట్టు మండలం మే-9:- పూతలపట్టు మండలం,…

కూటమి ప్రభుత్వం లో మెరుగైన అభివృద్ధి…

మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ… రైతులకు వ్యవసాయ సామాగ్రి పనిముట్లను అందించిన ఎమ్మెల్యే సత్యప్రభ.. శంఖవరం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్…. దళిత మహిళలు పలు…