Category: ఆంధ్రప్రదేశ్

ప్ర‌జ‌లు చ‌ల్లగా ఉండాల‌ని గంగ‌మ్మ‌ను మొక్కుకున్నాః ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తిః తాత‌య్య‌గుంట గంగ‌మ్మ జాత‌రలో అమ్మ‌వారిని ఆదివారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆల‌యానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఈఓ జ‌య‌కుమార్, ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం…

వేశాలమ్మ అమ్మవారికి సారె సమర్పించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

మన న్యూస్, తిరుపతి : గంగ జాతరను పురస్కరించుకొని వేషాలమ్మ అమ్మవారికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సారే సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ ఆర్ ముని రామయ్య, వేషాలమ్మ జాతర నిర్వహణ…

మురళి నాయక్ కు ఘన నివాళి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే 11 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆర్మీ వీర జవాన్ మురళి నాయక్ కు మంత్రి సంధ్యారాణి ఘన నివాళులర్పించారు. దేశ సేవ కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళి నాయక్ కు…

తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు ,మే 11: తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ జన్మదినం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ అజీజ్ కు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి…

ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి …….. నగర పంచాయతీ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాళెం,మే 11:బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని రెయిన్ బో స్కూల్ లో నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై…

వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి—ఏపీ వీఆర్ఏ అసోసియేషన్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 11: కడప జిల్లా బద్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధి లో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు ప్రభుత్వం వీఆర్ఏల విద్యార్హతలు మేరకు సీనియార్టీ ప్రకారం లిస్టు తయారుచేసి అటెండర్.…

నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలొ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది చేతుల మీదగా భారత్ సింధూర్ ఎం .ఎస్. ఎం .ఈ పార్క్ శంకుస్థాపన.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 10:*MSME పార్క్ కు భారత్ సింధూర్ *MSME పార్క్ గా నామకరణం*భారత్ మాతాకి జై.. ఖబర్ధార్ ఖబర్ధార్ పాకిస్థాన్ అంటు నినాదాలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల…

తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి

మన న్యూస్, తిరుపతి:తిరుపతి రూరల్ మండలం లోని గ్రామపంచాయతీలలో తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ఎన్నికలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలక్షన్ అబ్జర్వర్ నరసింహారెడ్డి తిరుపతి రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన తిరుచానూరు క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి…

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో

మన న్యూస్, తిరుపతి:తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు లు సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ…

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ-మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య

మన న్యూస్, తిరుపతి:తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల కొరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా కేంద్రాలలో శనివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయంలో భక్తుల కొరకు…