Category: ఆంధ్రప్రదేశ్

సిరిపురంలో మహాత్మా గాంధీ ఘన నివాళులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు వనం మంగా శ్రీనివాస్ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక శివాలయం లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి…

ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు – జీవ వైవిధ్య పరిరక్షణపై కీలక చర్చలు••• ప్రిన్సిపాల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్ష శాస్త్ర మరియు జంతు శాస్త్ర ఆద్వర్యంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (పి‌ఎం ఉషా)ఆర్దిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అనుబంధ విభాగ అధ్యక్షుల సమావేశం.

బంగారుపాళ్యం, మన ధ్యాస, జనవరి 29 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం , బంగారుపాళ్యం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ కుమార్ రాజా నివాసం నందువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలేరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల అనుబంధ…

యర్రవరం లో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుఆరోగ్య శిబిరం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామములో పశు వైద్యాధికారి మంజూష ఆద్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కూటమి నాయకులు నీరుకొండ సత్యనారాయణ,బసా ప్రసాద్, మైరాల కనకరావు హాజరయ్యారు.ఈ పశు ఆరోగ్య…

శ్రీ రాజారాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి బదిరెడ్డి గోవిందు సౌజన్యంతో ప్రత్యేక పుష్పాలతో అలంకరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరంలో పట్టణంలో భీష్మ ఏకాదశి పర్వదనము సంద్రభంగా శ్రీశ్రీశ్రీ రాజారాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారికి ఆలయానికి బదిరెడ్డి గోవిందు అధ్వర్యంలో ప్రతేక పూలతో అలంకరించారు. ఈ సందర్భగా తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు.…

గురుకుల పాఠశాలలో సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి28. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో సాక్షి వారి సౌజన్యం తో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ను వైఎస్సార్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా…

ఘనంగా జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవం

బంగారుపాళ్యం జనవరి 27 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఎలెక్ట్రిషియన్ యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రభుత్వ కాలేజి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

ఉత్తమ వాచ్ మెన్ ఆనందయ్య ను సన్మానించిన గురుకుల పాఠశాల సిబ్బంది

బంగారుపాళ్యం-జనవరి 27 మన ద్యాస చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఏ.పి.టీ.డబ్ల్యు.ఆర్.గురుకుల పాఠశాలలో (బాయ్స్) వాచ్ మెన్ గా ఆనంద్ విధులు నిర్వ హిస్తున్నారు.గత 25సం||లు గా ఆశ్రమ పాఠశాల,విజిలాపురంలో నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్…

నేషనల్ హ్యాండ్ బాల్ పోటీకి వెళ్ళనున్న గీతం స్కూల్ విద్యార్థిని

మన ధ్యాస సింగరాయకొండ:- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవంబర్ నెలలో జరిగిన అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలలో గీతం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న నామ ఆశ్రిజ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కాగా ఫిబ్రవరి 1 నుంచి 5…

ఉపాది హామీచట్టాన్ని పునరుద్ధరించాలని ధర్నా

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరికీ ఉపాధి హామీ ఉండాలని అప్పటి యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా పోరాడి 2005లో తీసుకొచ్చిన ఉపాది హమీ చట్టాన్ని మార్పులు చేయడం నిరసిస్తూ ఏలేశ్వరంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…